Road Accident | రాజస్థాన్ సికార్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. సేల్సర్ నుంచి లక్ష్మణ్గఢ్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఫ్�
School Bus Overturns | పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. థోల్పుర్లో వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి టెంపును ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
Man Beaten To Death | మహిళతో ఒక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె అత్తింటి కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. ఆ మహిళను కలిసేందుకు ఆ గ్రామానికి వచ్చిన అతడ్ని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీ�
రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మీర్జాపూర్కు చెందిన అశుతోశ్ చౌరాసియా (20) అనే విద్యార్థి కోటాలో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
SUV Stolen | చోరీ చేసిన ఎస్యూవీని దొంగలు రాజస్థాన్లో వదిలేశారు. క్షమించాలని కోరడంతోపాటు ‘ఐ లవ్ ఇండియా’ అని రాసిన పేపర్లను ఆ వాహనం అద్దాలపై అంటించారు. నేమ్ ప్లేట్ తొలగించిన ఆ వాహనం నంబర్ను కూడా ఒక పేపర్పై ర�
Harassed By Children Couple Dies By Suicide | ఆస్తుల కోసం వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు వేధించారు. దొంగ సంతకాలతో కొన్ని ఆస్తులను లాక్కున్నారు. తిండి పెట్టకుండా వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని, అడుక్కొన
Scooters Turning To Scrap | నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు పంపిణీ కోసం 1,500 స్కూటర్లు కొనుగోలు చేశారు. అయితే ఏడాదిపైగా వాటిని పంపిణీ చేయలేదు. దీంతో రెండు ప్రభుత్వ కాలేజీల వద్ద ఉంచిన రూ.12 కోట్ల విలువైన ఆ స్
Road Accident | విహారయాత్రకు వెళ్లిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు రాజస్థాన్లో ప్రమాదం జరుగడంతో మహిళా న్యాయవాది ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.
You'll Shed Tears Of Blood | కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ‘మీరు రక్తపు కన్నీరు కారుస్తారు’ అని హెచ్చరించారు.
beggers | కొందరు వ్యక్తులు పగలు రోడ్లపై అడుక్కుంటున్నారు. రాత్రి వేళ హోటల్స్లో బస చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు 22 మందిని వారి రాష్ట్రానికి తిరిగి పంపారు. అలాగే అడుక్కునే వారికి వసతి కల్పించ వద్�
Shikha Goyal | రాజస్థాన్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. జయపుర, నాగౌర్, జోధ్పూర్, సైబర్ సెక్యూరిటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. దాదాపు 20 రోజులపాటు సెక్యూరిటీ పోలీసుల ఆపరేషన్