Road Accident | విహారయాత్రకు వెళ్లిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు రాజస్థాన్లో ప్రమాదం జరుగడంతో మహిళా న్యాయవాది ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.
You'll Shed Tears Of Blood | కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ‘మీరు రక్తపు కన్నీరు కారుస్తారు’ అని హెచ్చరించారు.
beggers | కొందరు వ్యక్తులు పగలు రోడ్లపై అడుక్కుంటున్నారు. రాత్రి వేళ హోటల్స్లో బస చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు 22 మందిని వారి రాష్ట్రానికి తిరిగి పంపారు. అలాగే అడుక్కునే వారికి వసతి కల్పించ వద్�
Shikha Goyal | రాజస్థాన్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. జయపుర, నాగౌర్, జోధ్పూర్, సైబర్ సెక్యూరిటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. దాదాపు 20 రోజులపాటు సెక్యూరిటీ పోలీసుల ఆపరేషన్
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రేమ్ చంద్ బైర్వా కుమారుడు ఓపెన్ టాప్ జీపు నడుపుతూ రీల్ షూటింగ్ చేయడం, ఆయన వాహనానికి రెండు పోలీస్ వాహనాలు ఎస్కార్టుగా రావడం విమర్శలకు దారితీసింది.
Deputy CM son's reel shoot with police escort | డిప్యూటీ సీఎం కుమారుడు తన స్నేహితులతో కలిసి ఎస్యూవీ డ్రైవ్ చేశాడు. పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తున్న అతడు రీల్ షూట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంల�
దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులలో 97.7 శాతం కేసులు 13 రాష్ర్టాలలోనే చోటుచేసుకున్నాయి. వీటిలో యూపీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు
clash between two groups | రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. బుల్డోజర్తోపాటు పలు వాహనాలను ధ్వంసం చేశార�
Leopard Attack | అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. దీంతో అది నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చ
వ్యాపార విస్తరణ దిశలో భాగంగా రానున్న రోజుల్లో రాజస్థాన్లో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు.
రాజస్థాన్లో కొంతమంది 12 ఏండ్ల ఓ దళిత బాలుడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. దొంగతనం చేశాడన్న నెపం మోపుతూ..ఆ బాలుడి బట్టలు ఊడదీసి, నగ్నంగా నడిరోడ్డుపై నృత్యం చేయించారు.
Sisters Kidnapped | ఆస్తి వివాదం నేపథ్యంలో వృద్ధులైన అక్కాచెల్లెళ్లను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గంట లోపే వారిని కాపాడారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్�
Train | అజ్మీర్ (Ajmer)లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. పూలేరా - అహ్మదాబాద్ రూట్లో రైలు ట్రాక్పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను (cement block) ఉంచారు.
Son Rapes Mother | ఒక వ్యక్తి మద్యం మత్తులో కన్న తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ తన చిన్న కుమారుడు, కుమార్తెతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన ఆమె పెద్ద కుమారుడ్ని ప�