Road Accident | కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రాజస్థాన్లోని కరౌలీలో చోటు చేసుకు�
Medical Student's Ragging | మెడికల్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 300 గుంజీలు తీయించారు. దీంతో ఒక కిడ్నీలో సమస్య వచ్చింది.. ఈ విషయం తెలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుగురు సీనియర్లపై పోలీసులకు ఫిర్యాదు చ
Elderly Waste Collector | వ్యర్థాలు సేకరించే వృద్ధుడ్ని ఆకతాయిలు వేధించారు. అతడి వీడియోలు తీసి మీమ్స్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
DNA test for tribals | గిరిజనులను హిందువులుగా నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని బీజేపీ మంత్రి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్, ఆదివాసీ పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ మంత్ర�
Reservation For Women | రాజస్థాన్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించారు. దీని కోసం రాజస్థాన్ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు.
Woman Kills Husband | భర్తను భార్య హత్య చేసింది. దొంగలు దోపిడీకి పాల్పడి అతడ్ని హత్య చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ఆమె చంపినట్లు దర్యాప్తులో పోలీసులు త�
Car runs into camel | వేగంగా వెళ్తున్న కారు ఒంటెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఒంటె ఇరుక్కుపోయింది. అది ఎంతకీ బయటకు రాలేకపోయింది. చివరకు క్రేన్ రప్పించి ఆ ఒంటెను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల
రాజస్థాన్లో అర్ధరాత్రి భూమి కంపించింది (Earthquake). శనివారం అర్ధరాత్రి 11.47 గంటలకు సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో కొన్ని సెకన్లపాటు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.2గా నమోదయింది.
50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయాలని కేంద్ర విద్యా శాఖ ఆదేశించింది. శుక్రవారం వివిధ రాష్ర్టాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహ�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీదున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్లోని 25 స్థానాలకుకు గానూ 24 సీట్లను గెలుపొందిన ఆ పార్టీ ఈసారి చతిక
Murder Case Against Police | పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలతో మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నా�