Jewellery Shop Loot | సాయుధ దుండగులు జ్యువెలరీ షాప్ను దోచుకున్నారు. వారు జరిపిన కాల్పుల్లో షాపు యజమాని మరణించాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైర�
Cobra | రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లోని వాషింగ్ మెషీన్ (Washing Machine)లో 5 అడుగుల కోబ్రా (Cobra) బుసలు కొడుతూ దర్శనమిచ్చింది.
Bomb threats | ఈ మధ్య కాలంలో దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ రాజస్థాన్ రాజధాని జైపూర్లోని పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద�
vehicles seized | నిషేధిత టైగర్ రిజర్వ్లోకి కొందరు అక్రమంగా ప్రవేశించారు. పలు వాహనాల్లో లోపలకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు స్పందించారు. సుమారు 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Rajasthan | కువైట్ (Kuwait)లో పనిచేస్తున్న భారత్కు చెందిన ఓ వ్యక్తి పాకిస్థాన్ మహిళ (Pakistani Woman)ను వివాహం చేసుకునేందుకు తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పాడు.
Crime news | రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. తన బైక్కు భార్యను కట్టేసి.. ఊరంతా చూస్తుండగా ఈడ్చుకుంటూ వెళ్లాడు.
Asaram | మైనర్ వేధింపుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆశారాం బాపు జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్య కారణాల నేపథ్యంలో ఆయన ఏడురోజుల పెరోల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఆయన మహారాష్ట్ర మధోబాగ్లో చికిత్స పొందను�
ప్రజలు తన మాట వినకపోవడంతోనే మంత్రివర్గం నుంచి తప్పుకున్నానని రాజస్థాన్ మాజీ మంత్రి, బీజేపీ నేత కిరోడి లాల్ మీనా (Kirodi Lal Meena) అన్నారు. గత 45 ఏండ్లుగా తాను ప్రజలకు సేవచేస్తున్నానని, అయినప్పటికీ వారు తన మాట పట్ట�
దేశంలోని కొన్ని రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలు, కొండ చరియలు కూలిన ఘటనల్లో కేదార్నాథ్ ధామ్లో చిక్కుకుపోయిన 130 మంది యాత్రికులను భారత �
Girl Sold By Aunt | బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జ
రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్'ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజస్థాన్లో ఉన్న పాత 33 జిల్�