రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో రైతు పొన్నవేణి దేవయ్య బావి అడుగంటింది. కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకుని రెండున్నర ఎకరాల భూమి ఉండగా, పన్నెండేళ్ల కింద కరువు పరిస్థితు
‘యాభై ఏండ్ల కింద అత్తమామలు భూమి కొంటే మాకెందుకీ శిక్ష. ఎలాంటి నోటీసులివ్వకుండా మేమేదో ఘోరమైన నేరం చేసినట్టు నా భర్తను జైలుకు పంపడం ఎంతవరకు న్యాయం? అని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెలకు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కారు పెద్దల కక్షసాధింపు చర్యలకు అమాయక రైతులు బలవుతున్నారు. అసైండ్ ల్యాండ్ సాకు చూపుతూ ఇప్పటివరకు నేతలపై విరుచుపడ్డ యంత్రాంగం.. ఇప్పుడు సాధారణ ప్రజల్నీ వదలడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రైతులు పది రోజులుగా నీళ్ల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరుగగా మల్కపేట రిజర్వాయర్ నీళ్లను కాల్వలోకి వదిలారు. మూడు రోజుల్లో మోటర్లు పెట్టి పొలాలకు పా�
Dairy Chilling Centre | రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న కేటీఆర్ ఫొటో ఉండటంతో.. చిరు వ్యాపారిపై అధికారులు తమ జులుం చూపించి.. ఓ టీస్టాల్ను మూసేయించిన ఘటన మరువక ముందే.. వేలాది మంది రైతు కుటుంబాలు ఆధారపడే డెయిరీ చి�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపాలని ఆ మండలంలోని పలు గ్రామాల రైతులు కోరారు. బుధవారం ముస్తాబాద్ పట్టణ అఖ�
ఉన్న ఇల్లు శిథిలమవడం.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో దవాఖాన నుంచి వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచి అంత్యక్రియలకు తరలించిన హృదయ విదారకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలకేంద
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి త
జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తున్నది. కాళోజీ మరణానంతరం ఆయన పేరిట ఏటా ఆయన జయంతిరోజున బీఆర్ఎస్ ఇస్తూ వచ్చిన కాళోజీ పురస్కారాన్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరి 11 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్కు చేరుకుంటారు.
మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ముంపు గ్రామాల్లో కొత్త దందా మొదలైంది. పాత ప్యాకేజీ ఇప్పిస్తామనే పేరుతో కొత్త దరఖాస్తుల స్వీకరణ జాతర ఆరంభమైంది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో పల�
Crime news | రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణం జరిగింది. గంగారం అనే 70 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి బండ రాయితో కొట్టి చంపారు.
Nampally Temple | రాజన్న ఆలయ దత్తత దేవాలయం నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ( Nampally Laxmi Narasimhaswamy )ని భక్తులు సులువుగా దర్శించుకొనేందుకు గాను ఓ భక్తుడు కోటి రూపాయల(Crore Donation)ను విరాళంగా ప్రకటించారు.
Tragedy | కొడుకు(Son)) మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి (Mother)బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనా రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలో జరిగింది .