మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇంటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
ఒక్కగానొక్క కూతురు ఏండ్లకేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. పైగా వైద్యానికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఆందోళన చెందాడు. చివరకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య ఆత్మహత్యకు కారకులైన వ్యక్తులపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదుచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయం కట్టపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం బీఆర్ఎస
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని తిప్పాపు రం గోశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కోడెలు మృతిచెందాయని, మరో ఆరు కోడెల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి సోమ�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి సెల్ఫోన్ మత్తులో మునిగిన విషయాన్ని గుర్తించిన అతడి మేనమామ ‘పై చదువులొద్దు.. సెల్ఫోనే ముద్దు’అంటూ హెచ్చరించడంతో కంగు�
రైతులు కన్నెర్ర జేశారు. సన్నపు వడ్ల కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట రైతులు రోడ్డెక్కారు. వడ్లు కొనకపోతే చావే శరణ్యం అంటూ
RPI | ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకుడు నాగుల శ్రీనివాస్ పట్టణంలోని ప్రముఖులను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి సంబంధించిన బార్ �
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. రెండోసారి కూడా సాధారణ కాన్పు కాగా, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్
SP Mahesh Geete | మత్తు పదార్థాలపై, సైబర్ నేరాలపై గ్రామాల్లో ప్రజలకు, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం, అసా�
వ్యవసాయం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఒకదానితో ఒకటి ముడిపడిన రంగాలు. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రతి రంగం కుదేలైం ది. దీంతో కార్మికులు, వృత్తిదారులు, యువకులు తిరిగి గల్ఫ్బాట పట్టాల్సిన పరిస్థ�
ఉద్యోగం రాలేదన్న దిగులుతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు ఉసురు తీసుకున్నాడు. సిరిసిల్ల సీఐ కృష్ణ వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని అంబికానగర్కు చెందిన చింతకుంట దుర్గాప్రసాద్(22) స్థానికంగా ఓ ప�
బావిలో పూడిక తీసే పనులు చూసేందుకు తాడు సాయంతో లోపలికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫానగర్లో చోటుచేసుకున్నది.