రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రం ఆయన స్వగ్రామం. రుద్రంగిలోని �
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నేత కర్కబోయిన కుంటయ్య కుటుంబానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.
దశాబ్దాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయను�
APK link | ఈ నెల 13న సాయంత్రం పెరుమాండ్ల అంజయ్యకు పరిచయం ఉన్న వ్యక్తి నుంచి తమ సంఘం గ్రూపులో పీఎం కిసాన్ ఏపీకే లింక్ వచ్చింది. తమ సహచరులే పంపారనుకుని సదరు లింక్ను ఓపెన్ చేసి లింక్ అర్ధం కాకపోవడంతో బ్యాక్ వచ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు చేరడంతో ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర గృహ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇంటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
ఒక్కగానొక్క కూతురు ఏండ్లకేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. పైగా వైద్యానికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఆందోళన చెందాడు. చివరకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య ఆత్మహత్యకు కారకులైన వ్యక్తులపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదుచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయం కట్టపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం బీఆర్ఎస
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని తిప్పాపు రం గోశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కోడెలు మృతిచెందాయని, మరో ఆరు కోడెల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి సోమ�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి సెల్ఫోన్ మత్తులో మునిగిన విషయాన్ని గుర్తించిన అతడి మేనమామ ‘పై చదువులొద్దు.. సెల్ఫోనే ముద్దు’అంటూ హెచ్చరించడంతో కంగు�
రైతులు కన్నెర్ర జేశారు. సన్నపు వడ్ల కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట రైతులు రోడ్డెక్కారు. వడ్లు కొనకపోతే చావే శరణ్యం అంటూ
RPI | ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకుడు నాగుల శ్రీనివాస్ పట్టణంలోని ప్రముఖులను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి సంబంధించిన బార్ �