ప్రతి ధాన్యపు గింజనూ కొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు రైతుబాంధవుడు అని నిరూపించుకున్నారు. ఆయన చేసిన ప్రకటనతో రైతులు సంతోషంలో మునిగితేలుతున్నారు.. కేంద్రం కొర్రీలు పెట్టినా భరోసానిచ్చారని చెబుత�
తెలంగాణ రాష్ట్ర సాధనతో పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పిన గాంధీజీ స్వప్నం సాకారం అవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల కింద పల్లె ప్రగతికి అంకురార్పణ చేసి, నెలనెలా పంచాయతీలకే నేరుగా నిధుల వరద ప�
అభయహస్తం లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ తీపి కబురందించారు. ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) జమ చేసుకున్న సొమ్మును తిరిగి వారి ఖాతాలోనే జమ చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.
యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసన దీక్షను విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తో�
అరకిలో కోడికూర కొని.. నాణ్యత బాగాలేదని సెంటర్ నిర్వాహకుడితో కొనుగోలు దారులు పెట్టుకున్న గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాల మధ్య రాయలసీమను తలదన్నేలా గంటపాటు ఫైటింగ్ జరిగింది.
ఆదిదంపతుల కల్యాణం అశేష భక్తజనవాహిని మధ్య నయనానందకరంగా జరిగింది. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం పార్వతీరాజరాజేశ్వర స్వామి వారి కల్యాణ వేడుక కనులపండువను తలపించింది.
ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నది. వివిధ వ్యాధులతో బాధ
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ‘హెల్త్ ప్రొఫైల్'కు శ్రీకారం చుడుతున్నది.
ఒకప్పుడు సమైక్య పాలకుల చేతగాని తనంతో పల్లెలంటేనే మొహం చాటేసే పరిస్థితి ఉండేది. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత వాటి రూపురేఖలే మారిపోయాయి. పల్లె ప్రగతి కార్యక్రమంతో విప్లవాత్మక మార్పు వచ్చింది. నెల నెలా తగ