రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో సమ్మక్కకు మొక్కులు చెల్లించుకున్నారు. నెత్తిన బంగారం పెట్టుకొని వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యు
అర్హులైన పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తున్నదని, పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ముస్తాబాద్ మండల కేంద్రంలో రూ.9.81కోట్ల వ్యయంతో నిర�
రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. మేడారం జాతర సమీపిస్తున్నందున భక్తజనం వేలాదిగా తరలివచ్చింది. ఈ సందర్భం గా ఉదయాన్నే స్నానం చేసిన భక్తులు కోడె మొ క్కు చెల్లించుకొని స్వామివారి దర్శనానికి బారులు తీరారు.
చేనేత కార్మికుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస సాయం చేయడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 80 శాతం కాలం గడిచిపోయినా నేతన్నలకు చేయూతనివ్వాలన్న సోయి లేకపోవడం సిగ్గుచేటన్నారు.
వచ్చే నెల నుంచి 12 శాతం జీఎస్టీ ఇప్పటికే 5 శాతం వసూలు.. అదనంగా 7 శాతం టెక్స్టైల్స్ రంగానికి గొడ్డలిపెట్టులా కేంద్రం నిర్ణయం వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 23 (నమస్�