మీరు నిన్న రాజ్భవన్లో జరిపిన ఉగాది ఉత్సవాల్లో తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని దాటుక�
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకొని కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. వీటిని బలపర్చేలా ఆయా రాష్ర్టాల గవర్నర్ల వ్యవహారశైలి ఉంది.
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ప్రత్యక్ష ఆందోళనకు దిగింది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (Justice Syed Abdul Nazeer) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ నజీర్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజ్భవన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఉదయం 8.30 గంటలకు యాదగిరిగుట్ట కొండపైన గ�
Minister KTR | రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చొద్దని, అది దేశానికి మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవి�
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన స్థాయిని మరిచారు. గురువారం ఓ జాతీయ మీడియా చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే రాజ్భవన్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కు అవమానం జరిగింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ.. తన భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాజ్యాంగ నిర్మ�
Governor Tamilisai | శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
Governor Tamilisai | గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్భవన్లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.