వచ్చే నెల 2 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ నిర్వహణపై ఆమె బుధవారం ఉన్నతస్థాయి స�
ఇంగ్లీషులో ‘గివ్ అండ్ టేక్' అని ఒక సామెత ఉంది. వారేమంటారంటే ‘జి’ అనే అక్షరం టేక్ అనే పదంలోని ‘టి’ కంటే ముందు వస్తుంది కాబట్టి, ఏదైనా మనం మొదటగా ఇస్తేనే అది మనకి తిరిగి వస్తుంది అని. తెలుగు అక్షరమాలలో చూ�
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ త్వరగా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగంలోని 200 (1) అధికరణ ప్రకారం ‘సాధ్యమైనంత త్వరగా..’ అనే అంశాన్ని గుర్తించాలని హితవుపలికింది. గవర్నర్ల
మీరు నిన్న రాజ్భవన్లో జరిపిన ఉగాది ఉత్సవాల్లో తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని దాటుక�
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకొని కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. వీటిని బలపర్చేలా ఆయా రాష్ర్టాల గవర్నర్ల వ్యవహారశైలి ఉంది.
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ప్రత్యక్ష ఆందోళనకు దిగింది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (Justice Syed Abdul Nazeer) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ నజీర్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజ్భవన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఉదయం 8.30 గంటలకు యాదగిరిగుట్ట కొండపైన గ�
Minister KTR | రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చొద్దని, అది దేశానికి మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవి�
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన స్థాయిని మరిచారు. గురువారం ఓ జాతీయ మీడియా చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు.