సీఎం రేవంత్రెడ్డి శనివారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వార
నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి, డీజీపీ �
Raj Bhavan | కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ బీ జనార్దన్రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదని రాజ్భవన్ (Raj Bhavan) వర్గాలు ప్రకటించాయి. ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అధికారులు స్పష్�
తెలంగాణ మూడో శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు.
రాజ్భవన్లో ఈ నెల 11న వికసిత్ భారత్-2024 వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్టు రాజ్భవన్వర్గాలు వెల్లడించాయి. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించే ఈ వర్క్షాప్లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గ
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) నాయకుడు లాల్దుహోమా ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం రాజ్భవన్లో సీఎం లాల్దుహోమా, ఇతర మంత్రులతో రా�
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా అత్యధిక విరాళాలు సేకరించినందుకు హైదరాబాద్ సైనిక సంక్షేమాధికారి శ్రీనేశ్కుమార్ నోరికి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి ట్రోపీని రాజ్భవన్లో అందజేస్తున్న గవర్నర్
భూసంస్కరణల సవరణ బిల్లుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ ఆమోదం తెలుపకుంటే రాజ్భవన్కు రైతుల మార్చ్ నిర్వహించాలని అధికార ఎల్డీఎఫ్ నిర్ణయించిందని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు తుపాకులు (Arms), ఆయుధాలు (Ammunition) అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.
ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఇటీవల రెండు రోజులు ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ నాయకులు తాజాగా కోల్కతాలోని గవర్నర్ నివాసం రాజ్భవన్ ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అదే పనిగా అడ్డంకులు సృష్టించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపటంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరంగా గవర్నర్ ఆమోదం కోసం �