రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించి ఆమోదం కోసం పంపిన నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్ను తిప్పి పంపుతూ గవర్నర్ చేసిన రాతపూర్వక వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలను కించపరచడమే తప్ప మరొటి కాదు. డాక్టర్ దాసోజు శ్రవణ్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తాను హెచ్చరించిన విధంగానే రాష్ట్రప్రభుత్వంపై మరో కక్ష సాధింపు చర్యకు ఉపక్రమించారు. శనివారం అర్ధరాత్రి ఆయన రెండు రహస్య లేఖలను కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాని
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. ఇదే వైఖరి కొనసాగి�
ఝార్ఖండ్ ప్రభుత్వానికి చెందిన స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కమిటీ సభ్యులు రాజ్భవన్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు వినతిపత్రాన్ని �
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు భగ్గుమన్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ.. శనివారం నగరవాప్త్యంగా నిరసనలతో హోరెత్తించారు.
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. అయితే యూసీసీ విషయంలో ఆ పార్టీకి మిత్రపక్షాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్
రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వైస్ చాన్స్లర్లకు సూచించారు. సోమవారం రాజ్భవన్లో పలు వర్సిటీల వీసీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వచ్చే నెల 2 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ నిర్వహణపై ఆమె బుధవారం ఉన్నతస్థాయి స�
ఇంగ్లీషులో ‘గివ్ అండ్ టేక్' అని ఒక సామెత ఉంది. వారేమంటారంటే ‘జి’ అనే అక్షరం టేక్ అనే పదంలోని ‘టి’ కంటే ముందు వస్తుంది కాబట్టి, ఏదైనా మనం మొదటగా ఇస్తేనే అది మనకి తిరిగి వస్తుంది అని. తెలుగు అక్షరమాలలో చూ�
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ త్వరగా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగంలోని 200 (1) అధికరణ ప్రకారం ‘సాధ్యమైనంత త్వరగా..’ అనే అంశాన్ని గుర్తించాలని హితవుపలికింది. గవర్నర్ల