ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు తుపాకులు (Arms), ఆయుధాలు (Ammunition) అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.
ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఇటీవల రెండు రోజులు ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ నాయకులు తాజాగా కోల్కతాలోని గవర్నర్ నివాసం రాజ్భవన్ ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అదే పనిగా అడ్డంకులు సృష్టించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపటంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరంగా గవర్నర్ ఆమోదం కోసం �
రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించి ఆమోదం కోసం పంపిన నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్ను తిప్పి పంపుతూ గవర్నర్ చేసిన రాతపూర్వక వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలను కించపరచడమే తప్ప మరొటి కాదు. డాక్టర్ దాసోజు శ్రవణ్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తాను హెచ్చరించిన విధంగానే రాష్ట్రప్రభుత్వంపై మరో కక్ష సాధింపు చర్యకు ఉపక్రమించారు. శనివారం అర్ధరాత్రి ఆయన రెండు రహస్య లేఖలను కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాని
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. ఇదే వైఖరి కొనసాగి�
ఝార్ఖండ్ ప్రభుత్వానికి చెందిన స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కమిటీ సభ్యులు రాజ్భవన్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు వినతిపత్రాన్ని �
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు భగ్గుమన్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ.. శనివారం నగరవాప్త్యంగా నిరసనలతో హోరెత్తించారు.
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. అయితే యూసీసీ విషయంలో ఆ పార్టీకి మిత్రపక్షాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్
రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వైస్ చాన్స్లర్లకు సూచించారు. సోమవారం రాజ్భవన్లో పలు వర్సిటీల వీసీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.