న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శనివారం రాత్రి హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ డిమాండ్ చేసింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించిన మోదీ.. ప్రధాని అయ్యాక అదే గవర్నర్లను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ప్రభుత్వాల
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్' ముట్టడి కార
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో రాజ్భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలు
కేంద్ర ప్రభుత్వ రైతు, గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
మోదీ పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. దేశంలో ప్రమాదకర విద్యుత్ బిల్లును రాష్ర్టాలపై రుద్దుతూ, వినియో గదారులపై నెల నెలా కరెంట్ చా�
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు, అటవీ సంరక్షణ నియమాల ఉపసంహరణను డిమాండ్ చేస్తూ రైతులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో 26న చలో రాజ్భవన్ నిర్వహించనున్నారు.
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, రైతురుణ విముక్తి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చేపట్టిన చలోరాజ్భవన్ కార్యక్రమాన్ని విజయవంతం �
రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు మరో భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. చారిత్రాత్మక రైతు పోరాటానికి రెండేండ్లు కావొస్తున్న సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తం�
minister sabita indra reddy | గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. రాజ్ భవన్లో జరిగే ఈ భేటీలో ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా
రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజకీయ సత్సంప్రదాయాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి ఘర్షణ బాటపట్టారు. బుధవారం రాజ్భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి రాజ్యాంగ పదవికి, పరిపాలనా వ్యవస్థకు మధ్�
ఒకనాడు గవర్నర్ల వ్యవస్థను వద్దే వద్దన్న మోదీకి ఇప్పుడు అదే వ్యవస్థ అక్కరకు వస్తున్నది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి గవర్నర్లను నాడు యూపీఏ ఏ విధంగా వాడుకొన్నద�
తానెక్కడా రాజ్భవన్ను డీ గ్రేడ్ చేసేలా మాట్లాడలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం స్పందించనని వెల్లడించారు.