ఉభయ రాష్ట్రాల పర్యటన పులకింపజేసింది ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు : సీజేఐ ఎన్వీ రమణ హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): తెలుగు ప్రజల ఆశీర్వాదబలమే తనను అత్యున్నత స్థాయికి చేర్చిందని సుప్రీంకోర్
ఖైరతాబాద్ : రాజ్భవన్ ముందు ఓ రైతు కూలీ ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకొని అతన్ని స్టేషన్కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జి�
TRS Maha Dharna | యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. టీఆర్�
Cabinet Oath | గుజరాత్లో 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం | గుజరాత్ కేబినెట్ కొలువుదీరింది. మాజీ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు జితు వాఘని సహా 24 మంది మంత్రులుగా గురువారం ప్రమా�
నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ.. మధ్యాహ్నం మంత్రుల ప్రమాణం | కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రివర్గాన్ని బుధవారం విస్తరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. కొత్త మంత్రులు
గ్రీన్చాలెంజ్లో మొక్కలు నాటిన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం, హైకోర్టు జడ్జీలూ నాటాలని పిలుపు గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమని ప్రశంసలు సీజేఐకి వృక్షవేదం పుస్తకాన్ని అందించిన సంతోష్కుమార్ హైదరాబాద్
మంత్రి సత్యవతి రాథోడ్ | భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రాజ్ భవన్లో మర్యాద �
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్ భవన్ ఆవరణలో మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారకర్త, ఎంపీ జె. సంతోష్ కుమార్ కూడా �
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్కు చెందిన సంస్కృతి కమ్యూనిటీ హాల్ కొవిడ్ ఐసొలేషన్ సెంటర్గా మారింది. విశాలమైన ఈ భవనాన్ని కరోనా బారినపడే రాజ్భవన్ ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబసభ్యుల క�
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): అధికారులు ప్రజల మధ్యలో ఉన్నప్పుడే వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం సాధ్యమవుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం తెలంగాణకు కేటాయించిన 2019 బ్యా�