తానెక్కడా రాజ్భవన్ను డీ గ్రేడ్ చేసేలా మాట్లాడలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం స్పందించనని వెల్లడించారు.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై గవర్నర్లా కాకుండా బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అది రాజ్భవన్ కాదు.. బీజేపీ భవన్ అని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి తీసుకొచ్చిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ అన్ని వర్సిటీల విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ (విద్య
గవర్నర్ తమిళిసై తన పరిధి దాటి మాట్లాడుతున్నారని, ఆమె రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే గవర్నర్ వ్యవస్థపై పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.
నేటి తెలంగాణలో నాటి ఉద్యమ నిప్పురవ్వ తిరిగి రాజుకుంటున్నది. కేంద్రం కసాయితనంపై సగటు తెలంగాణ బుద్ధిజీవులు భగ్గుమంటున్నరు. విద్వేషాలను విచ్ఛిన్నం చేస్తమని బల్లగుద్ది చెప్తున్నరు. విచ్ఛిన్నకర శక్తులను �
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి విషయాన్ని మరచి రాజకీయ ఆరోపణలు మూడేండ్లు పూర్తిచేసుకున్న తమిళిసై సౌందర్రాజన్ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తమిళిసై సౌందర్రాజన్.. రాష్ట్ర ప్రభు
LG Tamilisai | పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రతిపక్ష నేత ఆర్. శివ ఆరోపించారు. రాజ్భవన్ రాజకీయాలకు వేదికగా మారిందని
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్ను రాజకీయభవన్గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వా
తెలంగాణ ప్రజలది కల్మషం లేని మనసు. అక్కున చేర్చుకునే ఆప్యాయత కలిగిన గుణం. ఆత్మగౌరవాన్ని ప్రాణపదంగా భావిస్తారు. దానికి భంగం కలిగిస్తే ఎంతకైనా తెగించి పోరాడుతారు. అట్లాగే ఎవరైనా తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయి