రాజ్ భవన్ ముట్టడికి బీఆర్ఎస్వీ యత్నం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది బీఆర్ఎస్వీ, ఓయూ విద్యార్థులు మంగళవారం రాజ్భవన్ ముట్టడికి తరలివచ్చారు.
బిల్లును వెంటనే ఆమోదించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గవర్నర్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు.