రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో రెండురోజుల పర్యటనకు శుక్రవారం రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం, మంత్రులు,అధిక
Bengal Raj Bhavan Search | పశ్చిమ బెంగాల్ గవర్నర్ అధికారిక నివాసంలో బీజేపీకి చెందిన నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారని, లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర�
Bengal | టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తోసిపుచ్చారు. రాజ్ భవన్లో ఆయుధాలు ఇస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని.. క్షమాపణలు చెప్ప�
రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 17న చలో రాజ్భవన్ను నిర్వహించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో తె
దివ్యాంగులకు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సోమవా రం రాజ్భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఆయన ప�
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. రాజ్భవన్లో కూర్చునే గవర్నర్ ప్రతిపక్షం కన్నా ఎక్కువగా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆయన గవర్న
Vikarabad | పారిశుద్ధ్య కార్మికుల ముందస్తు అరెస్టులు సిగ్గుచేటని కార్మిక సంఘం సభ్యులు మండిపడ్డారు. కార్మికులు చేపట్టిన రాజభవన్ ముట్టడిని అడ్డుకోవడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
రాజ్ భవన్ ముందు ఓ మహిళ హల్చల్ చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి తాను గవర్నర్ను కలువాలంటూ పట్టుబట్టిన ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.