నాలుగు రోజుల పర్యటన కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్ నుంచి బయల్దేరిన ఆయన మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ, హర్యానాల్లో ని
సీఎం రేవంత్రెడ్డి బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఆయన గవర్నర్కు వివరించారు. 2025లో కేంద్రం చేపట్�
CM Revanth Reddy | రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత�
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొద్దిసేపు టీచర్గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. అక్కడి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా �
పి.ఎస్.శ్రీధరన్ పిైళ్లె ప్రస్తుతం గోవా రాష్ట్ర గవర్నర్. అంతకుముందు మిజోరాం గవర్నర్గా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పిైళ్లె మంచి రచయిత కూడా. ఆయన కలం నుంచి తాజాగా జాలువారిన 150వ పుస్తకాన్ని ఎల్�
తెలంగాణ గవర్నర్గా త్రిపురకు చెందిన జిష్ణుదేవ్వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్భవన్ వేదికగా రాష్ట్రానికి నాలుగవ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. జిష్ణుదేవ్వర్మతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్�
రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాజ్భవన్ సిబ్బంది సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానిం�
KTR | రాష్ట్రంలోని నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై రాజ్భవన్లో గవర్నర్ రాధ�
రాష్ట్రంలో సిరులు కురిపించే బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో భద్రా
సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తున్న కేంద్ర బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్ను ముట్టడ