రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్�
ఇటీవల నూతనంగా నియమితులైన లోకాయుక్త, ఉప లోకాయుక్తలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఏబీవీపీ కార్యకర్తలు రాజ్ భవన్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబూనిన విద్యార్థులు ఇది ఇందిరమ్మ రాజ్యమా.. కబ్జాదారుల రాజ్యమా అని న�
రాజ్భవన్ గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన విగ్రహాన్ని తానే రాజ్భవన్లో ఆవిష్కరించారు. ఆయన గవర్నర్గా ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
నాలుగు రోజుల పర్యటన కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్ నుంచి బయల్దేరిన ఆయన మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ, హర్యానాల్లో ని
సీఎం రేవంత్రెడ్డి బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఆయన గవర్నర్కు వివరించారు. 2025లో కేంద్రం చేపట్�
CM Revanth Reddy | రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత�
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొద్దిసేపు టీచర్గా మారారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. అక్కడి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా �
పి.ఎస్.శ్రీధరన్ పిైళ్లె ప్రస్తుతం గోవా రాష్ట్ర గవర్నర్. అంతకుముందు మిజోరాం గవర్నర్గా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పిైళ్లె మంచి రచయిత కూడా. ఆయన కలం నుంచి తాజాగా జాలువారిన 150వ పుస్తకాన్ని ఎల్�
తెలంగాణ గవర్నర్గా త్రిపురకు చెందిన జిష్ణుదేవ్వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్భవన్ వేదికగా రాష్ట్రానికి నాలుగవ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. జిష్ణుదేవ్వర్మతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్�