Railways | రోజురోజుకు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల మంది టికెట్ లేకుండా ప్రయాణించారని రైల్వే అధికారులు తెలిపారు.
online booking for pets | ప్రయాణికులు తమతోపాటు పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు కొన్ని షరతులు, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏసీ-1 టైర్ కోచ్లోని 2 లేదా 4 బెర్త్ల కూపేల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తా�
కేంద్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఏండ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. ఒక్క రైల్వే శాఖలోనే 3.15 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Government Jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేశాఖలో 2.93 లక్షలు ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్కు రాసి ఇచ్చిన లిఖితపూర్వక సమాధాన�
Train Cleaning | రైల్వే మంత్రిత్వ శాఖ ఒక వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్చేసింది. ‘హ్యాండ్ ప్రెస్ నుంచి సిస్టమాటిక్ స్విచ్ వరకు’ అని శీర్షిక పెట్టింది. గత కొన్ని ఏళ్లుగా పాటిస్తున్న రైలు క్లీనింగ్ (Train Cleaning) వి�
కేంద్ర బడ్జెట్లో ఈసారి రైల్వేలకు పెద్దపీట వేశారు. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. ఇది 2013-14 ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపుల కంటే 9 రెట్లు అధికమని మంత్రి నిర్మల�
వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి మరిన్ని స్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్లు తెలిపారు. 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లను కూడా తయారు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వెల్�
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నది. ఒక్క
ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో పశ్చిమ రైల్వే జోన్ కీలక నిర్ణయం తీసుకొన్నది.
టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే ఇది టెక్ సంస్థలకే పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైల్వేలోనూ ఉద్యోగాలు ఊడుతున్నాయి.
Railways | క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఇటీవల తమ ఉద్యోగులపై వేటు వేస్తోంది. గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. సంబంధిత వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. బుధవారం ఇద్దరు
సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగలకే ప్రత్యేక రైళ్లు.. ప్లాట్ఫారం టిక్కెట్ ధరలు పెంచడం, అదనపు చార్జీలు వసూలు చేయడం వంటి చర్యలు రైల్వే శాఖ గతంలో చేపట్టేది. కానీ ఇప్పడు సమయం, సందర్భం లేకపోయ