Railways | ఉత్తర భారత దేశంలో (Northern India) గత కొన్ని రోజులుగా చలి వణికిస్తోంది (Cold Waves). ఈ కారణంగా ఢిల్లీ సహా పలు రాష్టాలపై మంచు దుప్పటి కప్పేసింది. ఈ పొగమంచు (dense fog) విమాన, రైళ్ల రాకపోలకపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా రైల�
ticket refund demand | తన దీపావళి సంతోషాన్ని నాశనం చేసినందుకు ఒక వ్యక్తి రైల్వేకు ధన్యవాదాలు తెలిపాడు. రిజర్వేషన్ చేసుకున్న ఏసీ కోచ్లో చాలా రష్ వల్ల తాను రైలు ఎక్కలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో టికె�
సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది. 2018లో కార్తీక్ మోహన్ ఎర్నాకులం నుంచి చెన్నైకి టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే నిర్దేశించిన సమయం కన్నా దాదాపు 13 గంటల ఆలస్యంగా �
Indian Railways |రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది.
Rats Catch | సుమారు168 ఎలుకలు పట్టుకునేందుకు (Rats Catch) రూ.69 లక్షలు ఖర్చు చేశారు. సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని లక్నో డివిజన్ రైల్వేపై విమర్శలు వెల్లువెత్తా�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో (Central government employees) అత్యధికంగా అవినీతికి పాల్పడేవారు ఎవరో తెలుసా.. అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖలో (Home ministry) పనిచేసేవారే. అవును.. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC).
Krishna Janmabhoomi: మథురలోని కృష్ణ జన్మభూమి వద్ద కొనసాగుతున్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. నాయి బస్తీలో రైల్వేశాఖ కొన్ని నిర్మాణాలను తొలగిస్తోంది. అయితే దాన్ని అడ్డుకో�
తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల టిక్కెట్ చార్జీలపై గరిష్ఠంగా 25 శాతం వరకు రాయితీ ఇస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి రైలు ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. నివేదిక చేతిక అందాక ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. వీ�
Lalu Prasad Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైల్వేను నాశనం చేసిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) విమర్శించారు. రైల్వే వ్యవస్థపై పెద్ద నిర్లక్ష్
ఎస్సీ స్టడీ సరిళ్ల ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకులు, రైల్వేలు, కేంద్ర ఉద్యోగాల పోటీ పరీక్షలకు అందిస్తున్న 5 నెలల ఫౌండేషన్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదలైంది.
Railways | రోజురోజుకు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల మంది టికెట్ లేకుండా ప్రయాణించారని రైల్వే అధికారులు తెలిపారు.
online booking for pets | ప్రయాణికులు తమతోపాటు పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు కొన్ని షరతులు, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏసీ-1 టైర్ కోచ్లోని 2 లేదా 4 బెర్త్ల కూపేల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తా�