అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవ
విమాన, హోటల్ టికెట్ రద్దు చేసుకొన్నా వడ్డింపు! కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు టికెట్ రద్దు చేసుకోవటం అంటే కాంట్రాక్టును ఉల్లంఘించినట్టేనట! అందుకే జీఎస్టీ వడ్డన అని వివరణ న్యూఢిల్లీ, ఆగస్టు 29: మొన్నకిమొన
Railways| రైల్వేల అభివృద్ధి కేవలం బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసమే జరిగింది. భారతీయుల పన్నులతో నిర్మాణమైన రైల్వేలో ఉద్యోగాల విషయంలో ఎక్కడా భారతీయులకు చోటుండేది కాదు. కేవలం మెకానిక్ ఉద్యోగాలు మాత్రమే...
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించొద్దని ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు అలాంటి పనులు చేసి ప్రమాదాలకు గురవుతూనే ఉంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోని బంకురా స్టేషన్లో ఇలాంటి ఘటనే జరిగింది. తల్లీకొడుకుల
భారత్ గౌరవ్ స్కీం కింద గత నెలలో దేశంలో తొలి ప్రైవేట్ రైలుకు రైల్వేలు పచ్చజెండా ఊపిన నేపధ్యంలో ప్యాసింజర్ ట్రైన్లనూ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే యోచనపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
మేకిన్ ఇండియా అంటూ గప్పాలు కొట్టే మోదీ ప్రభుత్వం.. తాజాగా మరో విదేశీ కంపెనీకి రైలుచక్రాల తయారీ కాంట్రాక్టును కట్టబెట్టింది. చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పే మోదీ ప్రభుత్వం..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అగ్నిపథ్కు వ్యతిరేకం�
న్యూఢిల్లీ: తండ్రీ, కుమారుడు రైల్వేలో పని చేస్తున్నారు. అయితే రెండు రైళ్లలో విధుల్లో ఉన్న వారిద్దరూ ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఈ సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రైలులో ప్రయాణం అంటే కాస్త టెన్షన్ ఉంటుంది.. ఎక్కే వరకు సరే కానీ దిగేటప్పుడే మనం దిగాల్సిన స్టేషన్ వచ్చిందా లేదా అని కంగారు తప్పదు. ఇక రాత్రిపూట పడుకుందామంటే స్టేషన్ ఎక్కడ వెళ్లిపోతుందోనన్న టెన్షన్. చ�
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సృష్టి సంగతి అటుంచితే రైల్వేలో ఉన్న ఉద్యోగాలకే కోత పెట్టింది
ప్రత్యేక రైల్వే బడ్జెట్ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్ల
రైలు ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో మళ్లీ బ్లాంకిట్స్, దుప్పట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రైల్లో ఉన్న ఈ సౌలభ్యాన్ని కే
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు టీఆర్ఎస్ కార్మిక విభాగం మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన బ్యాంకు, రవాణా సేవలపై ఎఫెక్ట్ న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘ�