న్యూఢిల్లీ: రైల్వేలో కాగితం వినియోగం సగానికి తగ్గింది. ప్రయాణికులు టికెట్ బుకింగ్కు ఎక్కువగా ఆన్లైన్కు మొగ్గుచూపడం దీనికి కారణంగా తెలుస్తున్నది. 2018లో 22,685 రీమ్ల పేపర్ను వినియోగించగా 2021లో కాగిత విని�
న్యూఢిల్లీ: ప్రయాణికుల సేవలను కరోనా ముందు నాటి సాధరణ స్థితికి తీసుకు వచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా వారం రోజులపాటు రాత్రి వేళ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను మూసివేస్త
ఎస్ఆర్ఈఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రూస్ డిమాండ్ ఈ నెల 13 నుంచి 18 వరకు దేశవ్యాప్త నిరసనలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 11: రైల్వేలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్�
మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ను విధించడంతో పాటు కదలికలపై ఆంక్షలు విధించాయి.
ఢిల్లీ ,జూన్ 5: ప్రపంచంలోనే ‘అతిపెద్ద హరిత రైల్వే’గా దిశగా భారత రైల్వేలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2030లోగా “శూన్య కర్బన ఉద్గార” లక్ష్యం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఈ మేరకు “పర్యావరణ హిత, సమర్
సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నఒలింపిక్ చాంపియన్ సుశీల్ కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మర్డర్ కేసులో అరెస్టైన సుశీల్�
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల్లో 13వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా : రైల్వేశాఖ | గత నెలలో ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 814 ట్యాంకర్లలో 13,319 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల�
కౌరి: ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ సోమవారంతో కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆర్క్ పూర్తవడం