Vinesh Phogat: వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా.. రాజీనామాలను రైల్వేశాఖ ఆమోదించింది. ఆ ఇద్దరు తమ ఉద్యోగాలను వదిలేసి.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Railways | విధుల్లో ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బందికి తప్పనిసరిగా ట్రావెల్ అథారిటీ లేదా రైలు ప్రయాణానికి టికెట్ కొనుగోలు చేయాలని రైల్వే స్పష్టం చేసింది. క
కొత్త బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక నిధులు కేటాయించారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తక్షణమే 2,500 సాధారణ కోచ్లను(న
మీ స్నేహితులకో, తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్సీటీసీ ఐడీ మీద ఆన్లైన్లో రైల్వే టిక్కెట్లు బుక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్ష, భారీ జరిమానా ఖాయం.
రైల్వే శాఖలో భద్రతా విభాగానికి మంజూరైన సుమారు 10 లక్షల ఉద్యోగాలలో 1.5 లక్షలకు పైగా భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Murder express | ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేశారు. దీంతో ఆ రైలు పేరు మారిపోయింది. ‘మర్డర్ ఎక్స్ప్రెస్’గా పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు పొరపాటును గ్రహించిన రైల్వే అధికారులు ఆ రైలు బోర్డుపై ఉన్న �
పాత పెన్షన్ అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మే 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు.
Vamshhi Krrishna : దేశవాళీ టోర్నీలో ఆంధ్రా క్రికెటర్ వంశీ కృష్ణ(Vamshhi Krrishna) సంచలనం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి అరుదైన క్లబ్టో చేరిపోయాడు. దేశవాళీ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు (Colnel CK Naidu) ట్రోఫ
Ranji Trophy 2024 | రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఎలైట్ గ్రూప్ సి లో ఉన్న రైల్వేస్.. ఫైనల్ లీగ్ మ్యాచ్లో త్రిపుర విధించిన 378 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
రాష్ట్రంలో పలువురు రైల్వే పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో ఆర్భాటాలే తప్ప సరైన కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వేలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్కు జరిపిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నా�
Budget 2024 : 2024-25 మధ్యంతర బడ్జెట్లో రైల్వేలకు అసాధారణ రీతిలో బడ్జెట్ కేటాయింపులున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం పేర్కొన్నారు.