Revanth Reddy | తెలంగాణ సీఎం ఎవరనేది తేలిపోయింది. ఎట్టకేలకు రెండురోజుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకొన్నది.
Revanth Reddy | తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్లుండి ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం 10:28 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ �
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్ర�
Uttam Kumar Reddy | తాను కూడా సీఎం రేసులో ఉన్నానని, పార్టీ విధేయులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నానని హుజుర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది ఇంకా నిర్ణ�
Bhatti Vikramarka | తెలంగాణ సీఎం ఎవరనేది ఫైనల్ అయిపోయింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పేరునే ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషం వ
AICC | తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది చివరి దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం పేరును అధికారికంగా ప్రకటించనుంది. తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్�
Congress meet | తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది సీఎం పదవిని ఆశిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది. తాజాగా కాంగ్రెస�
కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన వారందరికీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్కు విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ నోట్ల ప్రవాహం సాగుతూనే ఉన్నది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వా మ్య విలువలకే తిలోదకాలిస్తున్నారు. తాజాగా, మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ర
బాండ్పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ రాసిచ్చి, మోసం చేస్తున్నారని అన్నారు. మొసలి �
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కోర్టు సమన్లు జారీచేసింది.
కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతున్నది. పది రోజుల క్రితం నిర్వహించిన బహి రంగ సభ అట్టర్ ఫ్లాప్ కాగా, తాజాగా రాహుల్ గాంధీ సభ కూడా జనం లేక వెల వెలబోయింది. రణభేరి పేరిట నిర్వహించిన స�