Rahul Gandhi | రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ (Saint Srimanta Sankardeva) జన్మస్
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు యాత్రపై దాడికి తెగబడ్డారని ఆ పార్టీ పేర్కొంది.
అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) విమర్శించారు. అబద్ధానికి, అహంకారానికి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన 50 రోజులకు చేరువవుతున్నది. అంటే హామీల అమలుకు ఆ పార్టీ పెట్టుకున్న గడువులో సగం పూర్తవుతున్నదన్నమాట. ‘గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్టు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ప్
Rahul Gandhi : ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
Jodo Nyay Yatra | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. సోమవారం కళాపహర్, కంగ్పోప్కి నుంచి రెండో రోజు యాత్ర మొదలైంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 నియోజకవర్గా�
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆర్థిక భారాలను మోసే రాష�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మురళి దియోర కుమారుడు మిలింద్ దియోర (Milind Deora) కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.