మంత్రివర్గ విస్తరణలో ఉపముఖ్యమంత్రి పదవితోపాటు ఐదు మంత్రి పదవులను బీసీలకే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం సహజం. వీటిని ముద్దుగా పల్టీలు అని పిలుస్తుంటారు. ఇలాంటి పల్టీలు వేయడంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ రికార్డును ఎవరూ అధిగమించలేరేమో. తాజాగా ఆయన ‘ఇండియా’ క
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్న�
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు నుంచి అదానీని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దావోస్లో అదే అదానీతో ఎలా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు
Bihar Political Turmoil | బీహార్కు చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఆయన పార్టీ ఇండియా బ్లాక్లో చేరాలని కోరారు.
రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
ఏ పార్టీతోనూ లేదా ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్కుమార్ మరోసారి తన పాత మిత్రులవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ తీరుతో భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా కూటమిని వీడుతున్నాయి.
అస్సాంలో న్యాయ్యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. యాత్రలో రాహుల్ డూప్ను వాడుతున్నారని మీడియా కథనాలను ఉదహరించారు.
Himanta Sarma | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ తమకు కావాలంటూ వ్యాఖ్యానించారు.
Gaurav Gogoi : రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ గురువారం స్పష్టం చేశారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును సీఐడీ (CID)కి బదిలీ చేశారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అ�