MPs Assets: దేశంలోని 23 మంది ఎంపీల ఆస్తుల సగటు విలువ గడిచిన 15 ఏండ్లలో భారీగా పెరిగింది. రాహుల్ గాంధీ, సోనియా గాందీ, మేనకా గాంధీ ఆస్తులు సగటున వెయ్యి శాతం పైనే వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఫ�
Priyanka Gandhi | ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ - సమాజ్వాది పార్టీ పొత్తుపై గత కొద్ది రోజుల నుంచి నీలినీడ�
MSP : రైతుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఎండగట్టారు. ఎంఎస్పీ (కనీస మద్దతు ధర)పై గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న వారు హరిత విప్లవ పితామహుడు, భారత�
Smriti Irani: వయనాడ్ నియోజకవర్గాన్ని వదిలేసి.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేవలం అమేథీలోనే పోటీ చేయాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఒకవేళ రాహుల్ కాన్ఫడెంట్గా ఉంటే, వయ
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా, కాంగ్రెస్కు ఉత్తర ప్రదేశ్లో 17 స్థానాలను కేటాయిస్తామని అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ చెప్పింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇవాళ యూపీలో టూర్ చేస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఆయన వారణాసిలో ఉన్నారు. యాత్ర సమయంలో ఎక్కడ ద్వేషాన్ని చూడలేదన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమ�
Kishan Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెద
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్లో జోరుగా సాగుతోంది. రాహుల్ యాత్ర శుక్రవారం ససారం చేరుకోగా బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ యాత్రలో పాల్గొన్నారు.