మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ర
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆమె చేరిక కేవలం లాంఛనమే. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేవలం ఓ సాధారణ ఎంపీ మాత్రమేనని, ఆయన స్ధాయికి మించి మీడియా హైలైట్ చేయరాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ (La
Rahul Gandhi | రెజ్లింగ్ క్రీడాకారులతో (Wrestlers) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం భేటీ అయ్యారు. హర్యాణాలోని (Haryana) ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో ప్రాక్టీస్లో ఉన్న రెజ్లర్లను కలిసి సంఘీ�
హిందువుల పట్ల ద్వేషభావంతో వ్యవహరించేవారిని కాంగ్రెస్ వెనకేసుకొస్తున్నదని, ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సన్నిహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాం గ్రెస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. వాటిని ఎలా నియంత్రించవచ్చో అంతర్జాతీయ నిపుణులతో కలిసి త్�
MLC Kavitha | కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడి
కిందటేడాది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎం.మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. 24 ఏండ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధం లేని బయటి వ్యక్తికి ఈ పదవి లభించిందని కొందరు