కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ ఎన్నికల అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం చెప్పారు. శివ్సాగర్ జిల్లాలోని నజీరాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శర్మ మీడియాతో
Rahul Gandhi : దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగారనే ఆరోపణలపై రాహ�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇతర కాంగ్రెస్ నేతలపై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ఎక్స్ ద్వారా వెల్లడించారు.
‘అమ్మా... పింఛన్ ఎంత వస్తుంది? రెండు వేలే కదా? (రెండు వేళ్లు) చూపెడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వేలు (నాలుగు వేళ్లు చూపుతూ) వస్తుంది.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. వెంటనే నాలుగు వేలు
Rahul Gandhi : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
Himanta Sarma | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi)పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.
Clash | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మణిపూర్లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అసోంకు చేరుకుంది. అసోం ప్రభుత్వం అ
Meghalaya Pineapples : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మేఘాలయాలో వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. మేఘాలయా పైనాపిల్స్కు రాహుల్ ఫిదా అయ్యారు.
కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారు.
ఇటీవల నియమించిన ప్రభు త్వ సలహాదారుల్లో కాంగ్రెస్ బీసీలకు ఒకరికీ అవకాశం కల్పించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని, నాగర్కర్నూల్ నుంచి బరిలో ఉంటానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి చెప్పారు.