కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతున్నది. పది రోజుల క్రితం నిర్వహించిన బహి రంగ సభ అట్టర్ ఫ్లాప్ కాగా, తాజాగా రాహుల్ గాంధీ సభ కూడా జనం లేక వెల వెలబోయింది. రణభేరి పేరిట నిర్వహించిన స�
త కాంగ్రెస్ పాలనలో నిత్యం కరెంటు కోతలు ఉండేవని, ప్రతి దుకాణం ముందు చూసినా జనరేటర్లే కనిపించేవని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ ఆ పరిస్థితే వస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
కామారెడ్డి కాంగ్రెస్ నేతలకు టెన్షన్ పట్టుకున్నది. అక్కడ కాంగ్రెస్ సభలన్నీ అట్టర్ప్లాప్ అవుతుండడమే వారి ఆందోళనకు కారణం. వారం రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో నిర్వహించిన బహిరంగ సభ అ�
తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్ 29 అని మంత్రి కేటీఆర్ అన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆరోజున బీజం పడిందన్నారు. తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తపెట్టిన నేత కేసీఆర్ అని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహూల్గాంధీ రాక సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి పట్టణంలో ఎక్కడ చూసినా రాహూల్గాంధీ తప్పులను ఎత్తిచూపుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశ
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్లలో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1,60,083 నియామకాలను పూర్తిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టం�
KTR | యువతను రెచ్చగొట్టి.. చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పి
Priyanka Gandhi |కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున శుక్రవారం పలు నియోజకవర్గాల్లో విజయభేరి సభలు నిర్వహించారు. ఈ సభలకు రెండుచోట్ల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ, మరికొన్ని చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ హాజరయ్యార
ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త కంది శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత ఎలా ప్రచారం చేస్తారని ఆదిలాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ఖాన�
Congress | కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో విచిత్రంగా సొంత పార్టీ అభ్యర్థులే కలవరపడుతున్నారు. వివిధ రాష్ర్టాల్లో రాహుల్, ప్రియాంక ప్రచారం చేసి�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రధాని మోదీని ఉద్దేశించి ‘పనౌటి’, ‘పిక్ పాకెట్’ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై ఫిర్య�
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) పై అనుచిత వ్యాఖ్యలు (panauti remark) చేసిన కారణంగా కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi )కి ఎన్నికల సంఘం (Election Commission) గురువారం నోటీసులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంపై బీజేపీ స్పందించింది. తమ పాపాలకు గాంధీ కుటుంబం తగిన ఫలితం అనుభవించాల్సిందేనని పేర్కొన్నది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ బుధవారం మీడియాతో