దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జనగణలో భాగంగా ఓబీసీ కులగణ చేపట్టాలని 29 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు కోరారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, అఖిలభారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు �
CM Revanth Reddy: మణిపూర్లో రేపు ప్రారంభంకానున్న భారత్ జోడో న్యాయ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రేపటి నుంచి న్యాయ యాత్ర ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఆదివా
బిల్కిస్ బానో (Bilkis Bano Case) లైంగిక దాడి కేసులో 11 మంది దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగా�
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ర
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆమె చేరిక కేవలం లాంఛనమే. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేవలం ఓ సాధారణ ఎంపీ మాత్రమేనని, ఆయన స్ధాయికి మించి మీడియా హైలైట్ చేయరాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ (La