కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార సభలకు పెద్దగా జనమే రావడం లేదు. వచ్చిన వారు సైతం నేతల ప్రసంగాలకు స్పందించడం లేదు. వేదికపై నుంచి నేతలే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఆ పార్టీకి క్షేత్రస్
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని ఓ ‘చెడు శకునం’ (bad omen)గా అభివర్ణించారు.
నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రూ.752 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ప్రకటించింది.
Rahul Gandhi | క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమికి ఓ అపశకునమే కారణమని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా రాహుల్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ�
Rahul Gandhi | పేదల పొట్టగొట్టి సంపన్నులకు దేశ సంపదను దోచిపెట్టడమే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ�
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge).. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) పేరును పలకబోయి పొరపాటున రాహుల్ గాంధీ (Rahul Gandhi) అని సంభోదించి విమర్శలపాలవుతున్నారు.
Asaduddin Owaisi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి బీ టీమ్గా ఉన్నారనే వ్�
నిజామాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో కల్వకుంట్ల కవిత పోస్టు చేశారు. అమరవీరుల కుటుంబాలు క్షమాపణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి.
అరవై ఏండ్లపాటు తెలంగాణను (Telangana) ముంచిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణవేసి.. ఎంతో మందిని పొట్టపెట్టుకున్న కాంగ్రెస్పై (Congress) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఉద్యమంలో వందల మంది మన బిడ్డలను పొట్టనబెట్టుకున్న హంతక, నరహంతక కాంగ్రెస్ను క్షమిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రశ్నించారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్
వందల మంది ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఉస్మానియా (ఓయూ) విద్యార్థులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో గన్పార్కులోని అమరవీరుల స
ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాట
సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పదేండ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడ�
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎయిర్పోర్ట్ సమీపంలో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ (Telangana) బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతమంటూ వాటిలో పేర్కొన్నారు.