తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, అక్కడే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో హెచ్ఎం రాయల వీరస్వామి అధ్యక్షతన శనివ�
ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు.
బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంఈవో రాంరెడ్డి అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఎమ్మార్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు బడిబాట ర్యాలీ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణరెడ్డి కోరారు. బడిబాటలో భాగంగా గురువారం భువనగిరి మండలంలోని అనాజీపురం ఉన్నత పాఠశాల
ఆహ్లాదకరమైన ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యతోపాటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా లభిస్తాయి. సర్కార్ బడిపై నమ్మకం ఉంచి మీ పిల్లలను పంపించండి అంటూ ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల �
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య, అందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ. 18కోట్లతో నిర్మిం�
దూర విద్యా విధానం ద్వారా నాణ్యమైన విద్యా విధానం అందించడం చాలా అవసరమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కే సీతారామారావు అన్నారు.
పోలీసు శిక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కి మూడు అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లు వరించాయి.
విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం కోసం ఏర్పాటైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ సకల సౌకర్యాలతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. అన్ని డిపార్ట్మెంట్స్లలో నాణ్యమైన విద్య అందుతున్నది.
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు హాస్టల్ వసతి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కోర్సులు చదివే 1,050 మంది గర్ల్స్ , బాయ్స్కు వేర్వేర�
స్వరాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు డిజిటల్ క్లాసులను పెట్టింది. మనఊరు-మన బడ�
సమైక్య రాష్ట్రంలో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే ఉండేది. దూర
ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే ఆర్థిక భారం. ఉన్నత వర్గాలకు దీటుగా రాణించలేక చాలా మంది
విద్యార్థులు చదువుతోపాటు వివ
ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో విద్యతోపాటు వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బ�
Ministers | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ( Minister Sabitha Indra Reddy), పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
Minister Sabitha Reddy | ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో చిన్నాభిన్నమైన విద్యారంగాన్ని సీఎం కేసీఆర్(CM KCR) విప్లవాత్మకమైన నిర్ణయంతో బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy)