సమైక్య రాష్ట్రంలో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే ఉండేది. దూర
ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే ఆర్థిక భారం. ఉన్నత వర్గాలకు దీటుగా రాణించలేక చాలా మంది
విద్యార్థులు చదువుతోపాటు వివ
ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో విద్యతోపాటు వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బ�
Ministers | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ( Minister Sabitha Indra Reddy), పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
Minister Sabitha Reddy | ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో చిన్నాభిన్నమైన విద్యారంగాన్ని సీఎం కేసీఆర్(CM KCR) విప్లవాత్మకమైన నిర్ణయంతో బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy)
జిల్లాలో ఎంపిక చేసిన 24 పాఠశాల ల్లో ఈ నెల 20న నిర్వహించే విద్యాదినోత్సవం నుంచి విద్యా ర్థులకు వారానికి మూడు రోజులు రాగి జావా పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ ఆదేశించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్కుమార్ కోరారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దినేశ్ ఆధ్వర్యంలో ఏర�
విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలనే నేపథ్యంతో స్నేహ చిత్ర పతాకంపై ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఈ సినిమాను జూన్ 9న విడ�
వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన గురువులు.. నాణ్యమైన విద్య.. ఆహ్లాదకరమైన వాతావరణం.. విశాలమైన ప్రాంగణాలు.. చూడచక్కని తరగతి గదులు.. మెనూ ప్రకారం పౌష్టికాహారం.. ఇవన్నీ నిరుపేద విద్యార్థినులకు విద్యను అందించేంద�
‘విద్యను మించిన ఆస్తులు లేవు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్యే ప్రధానం.. ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా ఎదుగాలి..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించ
Quality Education | స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య(Quality Education)ను అందిస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం(Planning board) ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో రూ.41 ల�
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. 16వ డివిజన్లోని ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో
విద్యార్థుల బంగారు భవిష్యత్కు క్రీడా పాఠశాల దోహదం చేస్తున్నది. పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నది. క్రీడా పాఠశాలల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చ�