వనపర్తి : ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నంబావి మండల కేంద్రంలో రూ.3.8 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల నూతన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ప్రధాన లక్ష్యంతో పని చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ బ్రౌచర్ను మం�
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య బోధిస్తుండటంతో ఈ విద్యా సంవత్సరంలో నూతన ప్రవేశాలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుండటంలో గవర్నమెంట్ స్కూళ్లకు విద్యార్థులు క్యూ కడు�
కరీమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్య లభిస్తున్న దని ఎంపీ పసునూరి దయాకర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఎస్ఆర్ నవోదయ కోచింగ్ స�
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాభోధనలు చేస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ర�