విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక విద్యార్థులకు సూ�
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబర్ 2 పాఠశాల ఉపాధ్యాయులు అమర్నాథ్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని విద్యారణ్యపురి, కిష్టమ్మ�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని షాద్నగర్లోని పద్మావతికాలనీ జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యమ్మ అన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో శనివారం ఉపాధ్యాయులతో కలిసి
ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేశారని, రాష్ట్రంలో 230 ఉన్న గురుకుల పాఠశాలలను 1120కి పెంచిన ఘనత ఆయనకే దక్కిందని �
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, అక్కడే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో హెచ్ఎం రాయల వీరస్వామి అధ్యక్షతన శనివ�
ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు.
బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంఈవో రాంరెడ్డి అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఎమ్మార్సీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు బడిబాట ర్యాలీ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణరెడ్డి కోరారు. బడిబాటలో భాగంగా గురువారం భువనగిరి మండలంలోని అనాజీపురం ఉన్నత పాఠశాల
ఆహ్లాదకరమైన ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యతోపాటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా లభిస్తాయి. సర్కార్ బడిపై నమ్మకం ఉంచి మీ పిల్లలను పంపించండి అంటూ ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల �
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య, అందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ. 18కోట్లతో నిర్మిం�
దూర విద్యా విధానం ద్వారా నాణ్యమైన విద్యా విధానం అందించడం చాలా అవసరమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కే సీతారామారావు అన్నారు.
పోలీసు శిక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కి మూడు అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లు వరించాయి.
విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం కోసం ఏర్పాటైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ సకల సౌకర్యాలతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. అన్ని డిపార్ట్మెంట్స్లలో నాణ్యమైన విద్య అందుతున్నది.
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు హాస్టల్ వసతి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ కోర్సులు చదివే 1,050 మంది గర్ల్స్ , బాయ్స్కు వేర్వేర�
స్వరాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు డిజిటల్ క్లాసులను పెట్టింది. మనఊరు-మన బడ�