ఐఎంఎఫ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయినప్పటికీ, మన దేశంలోని అనేక నగరాల్లో ఖరీదైన విల్లాల పక్కనే మురికివాడలు దర్శనమిస్తాయ�
ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యను అందించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం ఆయన చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలను నిర్మిస్తున్నదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరె
కులమతాలకు అతీతంగా అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్య అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, రైతులకు సర్కారు అన్నివిధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్�
కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఎమ్మెల్యే విజయుడు ప్రినిపాల్ పరిమళను సూచించారు. మండలంలోని కలుగోట్ల గ్రామంలోని కస్తూర్బా పాఠశాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం తనిఖీ
బంగారుపల్లి తరహాలో మరో మూడు చోట్ల కంటెయినర్ స్కూళ్లను ఏర్పాటుచేయనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. బంగారుపల్లిలోని గొత్తికోయగూడెంలో రూ.13.50 లక్షలతో ఏర్పాటుచేసిన రాష్ట్రంలోనే మొద
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్ది నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం సర్వాయిపేట ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలను
నాణ్యమైన వం ట పదార్థాలు వాడి విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సిద్దిపేట కలెక్ట ర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎ న్సాన్పల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలి
రఘునాథపాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల విద్యాలయం ఏర్పాటు కానుంది. గురుకుల విద్యాలయం వేదికగా కేజీ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలంగ�
ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి ఆయ�
విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికం�
వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గరిడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర ఆర్
అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశంత�
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పనిచేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రెంజల్ మండ�