సన్నాహక సమావేశంలో మహేశ్ బిగాల హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని అట్లాంటాలో ఏర్పాటు చేయనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని వచ్చేఏడాది ఏప్రిల్ నెలాఖరున ఆవిష్కరించ�
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు జాతిరత్న పీవీ నరసింహారావు గ్రంథావిష్కరణ హిమాయత్నగర్, నవంబర్ 15: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర�
హిమాయత్నగర్ : బముఖ ప్రజ్ఞాశాలి,బభాషాకోవిదుడు భారత మాజీ ప్రధానమంత్రి పి.వి నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర్తి దాయక మని పి.వి శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. స
ఎమ్మెల్సీ వాణిదేవి వెల్లడి పీవీ తరఫున శాంతిదూత్ అవార్డు స్వీకరణ అంబర్పేట, అక్టోబర్ 23ః దేశాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నుంచి కాపాడిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఎమ్
CM KCR | భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కే చంద్రశేఖర్రావు ఆవిష్కరించనున్నారు.
మార్టిన్ లూథర్కింగ్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం కేకే నివాసంలో శతజయంతి కమిటీ సమావేశం నిర్ణయం హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాల ఏర్పాటుపై సీ�
ముషీరాబాద్: పలు సంస్కరణలు తీసుకువచ్చి కష్టాల్లో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన ఘనత మాజీ ప్రధానీ పీవీ.నరసింహారావుకే దక్కిందని దేవాదాయ శాఖ మంత్రి ఐ ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దేశం ఎంతగానో అభివృ�
అట్లాంటాలో స్థల పరిశీలనహైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయనున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోని ఐదు దేశాల్లో ఆయన వి�
హైదరాబాద్ : నవంబర్లో అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు స్థల పరిశీలన జరిగినట్లు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ �
75 ఏళ్లుగా దేశమంతా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్య వేడుకలు ( Independence Day ) జరుపుకుంటోంది. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. కానీ పశ్చిమ బెంగాల్లోని ఓ పట్టణం, దాని చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం మూడు ర�
ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్ సింగ్ 1991 లో సరిగ్గా ఇదే రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ దిశనే మార్చింది. లైసెన్స్ రాజ్ సరళీకరణతో ముగిసింది.