నిర్మల్ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నిర్మల్ పట్టణం శాంతినగర్ �
మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంస్కరణలు తెస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పీవీ జయంతి సందర్భంగా మంగళవారం హనుమ�
హనుమకొండ : ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన బహుముఖ ప్రజ్ఞశాలి, సంస్కరణలకు ఆధ్యుడు దిగవంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ జయంతి సందర�
ఆర్కేపురం, జూన్ 28 : పీ.వీ.నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. సోమవారం పీ.వీ. 101 జయంతి కార్యక్రమాన్ని గురుదత్త గ్యాస్ సర్వీసెస్ పీ.వీ.కిరణ్రావు, సుధీర్రెడ్డి ఆధ
ఖమ్మం : ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఖమ్మం �
హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఆయన నివాళులర్
క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంసరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. భారత మాజీ ప్రధాని పీవీ జయంతి (జ�
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, �
దాదాపు 200 ఏండ్ల వలస పాలన నుంచి 1947లో విముక్తమైన భారతదేశం.. తన ప్రజల అవసరాల మేరకు, ప్రగతి కోసం.. ప్రణాళికా బద్ధంగా వ్యవస్థల నిర్మాణం చేసుకోవాల్సి ఉండింది (తెలంగాణలో ఇదే జరిగింది). మన దగ్గరున్న వనరులను సమర్థంగా వ
‘దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన సేవలను మర్చిపోలేం. ఆయన గురించి మరిన్ని కొత్త విషయాలతో సినిమా తెరకెక్కిస్తా’ అంటున్నారు పీవీ మనవరాలు అజిత. ఇందుకోసం తెరాస ఎమ్మెల్సీగా పనిచేస్తున్న తల్లి వాణీదేవి స�
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని త్వరలోనే నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ని�
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుపై వివక్షను కాంగ్రెస్, రాహుల్గాంధీ మరోసారి బయటపెట్టారు. హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి, దళిత నాయకుడు దామోదరం సంజీవయ్యకు నివాళి అర్పించిన రాహుల్ అదే �
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, ఆయా దేశాలకు చెందిన పెద్ద కంపెనీలు తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకునేందుకు.. పెట్టుబడులను, పరిశ్రమలను, సేవా రంగాన్ని వర్ధమాన దేశాల్లో...
భారత ప్రధానమంత్రి పదవిని నిర్వహించి అపూర్వ గౌరవం పొందిన తెలంగాణ నాయకుడు పీవీ నరసింహారావు.
రుక్మాబాయమ్మ, సీతారామారావు సమీప బంధువైన పాములపర్తి రంగారావు నరసింహారావును దత్తత తీసుకున్నారు.