మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు.
తెలంగాణ బిడ్డ ఆవేశపరుడు. అంతర్ముఖ త్వం, తిరుగుబాటుతనం సమపాళ్లలో ఉంటా యి. లౌక్యం తెలియని అమాయకత్వం, ముక్కుసూటితనం, ధర్మాగ్రహం ఇక్కడి మని షి ఆత్మను పట్టిస్తాయి. ఈ మట్టిలోనే అలాంటి తత్వం ఉన్నది.
Errabelli Dayakar rao | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దివంగత ప్రధాని వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని పీవీ విగ్రహానికి
వంద కోట్లకుపైగా జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా నేతృత్వం వహించిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాల్లో మొదటిసారిగా ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉన్నదని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిట�
PVNR statue | సిడ్నీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి పీవీ కుమార్తె వాణిదేవి హాజరయ్యారు. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరై పీవీ ఘనంగా న�
అపర మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ ఈ నెల 22న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహిస్తున్నట్టు పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న సంకేతాలు కనిపించినా అది నిజం కాదని తేలిపోయింది. ఎక్కడ చూసినా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. దేశంలో 12 నెలలకు సరిపడా మాత్రమే మారక ద్రవ్య నిల్వలున్నాయనే వ
నిర్మల్ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నిర్మల్ పట్టణం శాంతినగర్ �
మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంస్కరణలు తెస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పీవీ జయంతి సందర్భంగా మంగళవారం హనుమ�
హనుమకొండ : ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన బహుముఖ ప్రజ్ఞశాలి, సంస్కరణలకు ఆధ్యుడు దిగవంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ జయంతి సందర�