Jangareddy | బీజేపీ సీనియర్ నేత, హనుమకొండ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి (Jangareddy) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు
స్వాతంత్రోద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా భూసంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించిన పీవీ నరసింహారావు మన దేశ ప్రధానమం
‘మాట బలి కోరుతుంది’ అన్నది ఒక సామెత. ‘మాట అగ్ని లాంటిది. అది ముతక ధాన్యాన్ని వండి ఆహారంగా మార్చగలదు. అదుపుతప్పితే దహించి వేయనూ గలదు’ అనేది ఒక సంస్కృత శ్లోక సారాంశం. ‘నోరా వీపుకు తేకే’ అన్నది పల్లెటూరి పలుక�
Protem Chairman Bhopal Reddy | దివంగత మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహ రావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు.
Minister Errabelli | దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో పీవీకి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను మంత్రి ఎర్రబెల్లి కొన
PV Narasimha Rao | భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి సంస్మరణ సభను తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమి, పీవీ మార్గ్(నెక్ల�
సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టి నవభారత నిర్మాణంలో కీలక భూమిక పోషించారు తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు. బహుభాషావేత్తగా, రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన ఆయన జీవితం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎంటర్టైన్మెంట్ రంగంలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలతో టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరిగా మారిన అల్లు అరవింద్.. ఆహా అనే తెలుగు ఓటీటీతో అన్స్ట�
సన్నాహక సమావేశంలో మహేశ్ బిగాల హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని అట్లాంటాలో ఏర్పాటు చేయనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని వచ్చేఏడాది ఏప్రిల్ నెలాఖరున ఆవిష్కరించ�
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు జాతిరత్న పీవీ నరసింహారావు గ్రంథావిష్కరణ హిమాయత్నగర్, నవంబర్ 15: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర�
హిమాయత్నగర్ : బముఖ ప్రజ్ఞాశాలి,బభాషాకోవిదుడు భారత మాజీ ప్రధానమంత్రి పి.వి నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర్తి దాయక మని పి.వి శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. స