దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప జాతి నిర్మాత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.
Gutta Sukhender Reddy | మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహా రావు( PV Narasimha Rao) తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి బాటలో పయనించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు.
క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు (PV Narasimha rao) అని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పా
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha rao) 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి (PV Gnana bhoomi) వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు.. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి.. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి.. భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి నేడు.
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను రెండేండ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది.
Parliament | రాజ్యాంగంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట. అందువల్లనే, ఉభయ సభలు ఓ బ
మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు.
తెలంగాణ బిడ్డ ఆవేశపరుడు. అంతర్ముఖ త్వం, తిరుగుబాటుతనం సమపాళ్లలో ఉంటా యి. లౌక్యం తెలియని అమాయకత్వం, ముక్కుసూటితనం, ధర్మాగ్రహం ఇక్కడి మని షి ఆత్మను పట్టిస్తాయి. ఈ మట్టిలోనే అలాంటి తత్వం ఉన్నది.
Errabelli Dayakar rao | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దివంగత ప్రధాని వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని పీవీ విగ్రహానికి
వంద కోట్లకుపైగా జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా నేతృత్వం వహించిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాల్లో మొదటిసారిగా ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉన్నదని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిట�
PVNR statue | సిడ్నీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి పీవీ కుమార్తె వాణిదేవి హాజరయ్యారు. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరై పీవీ ఘనంగా న�