మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహారావు బహుము ఖ ప్రజ్ఞాశాలి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పీవీ వర్ధంతిని నిర్వహించారు.
భారతదేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్థం�
సిద్దిపేట-ఎల్కతుర్తి ఎన్హెచ్కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జాతీయ రహదారిగా నామకరణం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పీవీ స్వగ్రామం వంగరలో శనివ
KTR | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్య�
PV Ghat | దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో 1921జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. ఈయన స్వగ్రామం వంగర. తల్లిదండ్రులు సీతారామారావు, రుక్మిణి. పీవీ ప్రాథమిక విద్య వంగర, హనుమకొండలో సాగింది. 1936లో మెట
మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు ఆత్మను కాంగ్రెస్ నేతలు మరోసారి క్షోభ పెడుతున్నారని ఆయన కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయన మరణించి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా, ఇప్పటికీ పద
PV Narasimha Rao | తెలంగాణ గడ్డమీద పుట్టి.. దేశ ప్రధాని పదవి చేపట్టి.. జగద్విఖ్యాతి గాంచిన మహనీయుడు పీవీ నరసింహారావు. బతుకంతా కాంగ్రెస్కు త్యాగం చేసిన నిరాడంబరుడు. అలాంటి మహానేతకు కాంగ్రెస్ గౌరవం ఇవ్వకపోగా, నిరంతర�
కాంగ్రెస్ అన్నేండ్ల పాలనలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వకపోగా, ఆయన ఫొటోతో కనీసం పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయలేని నాయకులు తెలంగాణకు వచ్చి ఆయన పేరు ప్రస్తావించడం విడ్డూరంగా �
భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నర్సింహారావును ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పుట్టగతులుండవని రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రి కెప్టెన్ వొడితెల లక్ష్మీక�
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ లాంటి గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన ఆ పార్టీ, పీవీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డ