బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, సంస్కరణలకు ఆద్యుడు పీవీ. తెలంగాణ బిడ్డగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శం.
మన దేశానికి మేలు చేసిన మహానుభావులను తలుచుకోవడంలో, గౌరవించుకోవడంలో తెలంగాణ సమాజంలో ఆద్యులు కేసీఆర్. సమర్థులు, త్యాగశీలురు, దివికేగినా, మన మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా ఆ కీర్తి శిఖరాలను నేటి, రేపటి తరాల ముంగిట
రాష్ట్రంలో పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్లో రెసిడెన్షియల్ స్కూల్ను స్థాపించి గురుకుల విద్యకు ఆయన నాంది పలికారు. మన డీజీపీ మహేందర్రెడ్డి సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, దౌత్యవేత్తలు.. ఇలా �
భారత మాజీ ప్రధానమంతి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. 1991లో ఆర్థిక సంస్కరణలతో దేశా న్ని కొత్త ప్రగతి మార్గం పట్టించిన అపర మేధావి, దివంగత పీవీకి కేంద్�
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని యావత్తు దేశానికి, ప్రపంచానికి చాటేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. మహనీయుడి చరిత్ర మరుగునపడిపోతున్న తరుణంలో ‘పీవీ మన తెలంగాణ ఠీవీ�
భారతదేశ మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ, ఆర్థిక సంస్కర్త, సాహితీవేత్త, తెలంగాణ ఠీవి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్ష�
పాములపర్తి వెంకట నరసింహారావు సంక్షిప్తంగా పీవీ నరసింహారావుగా భారతీయులందరికీ సుపచితమైన భరతమాత ముద్దుబిడ్డ, తెలంగాణ వాసి. చిన్నస్థాయి నుంచి అత్యున్నతమైన పీఠాన్ని అధిరోహించి ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగా�
దేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన నేత, అసాధారణ ప్రజ్ఞాశీలి పీవీ. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన తెలుగుమేధ పీవీ. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు.. అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం
భవిష్యత్తులో జరగబోయే అనేక పరిణామాల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి వందల ఏండ్ల క్రితమే తన కాలజ్ఞానంలో వివరించారు. అందులో ఒక ఆసక్తికర అంశం.. ‘రాబోయే కాలంలో ఢిల్లీ పరిపాలకుల్లో మరో నరసింహుడు ఉంటాడ’ని వివరిం�