Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అతి సాధారణ కుటుంబంలో జన్మించిన మన్మోహన్.. దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు.
భారత ఆర్థిక విధానాలపై మన్మోహన్ సింగ్ (Manmohan Singh) చెరగని ముద్ర వేశారు. ఆర్బీఐ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఆధునిక ప్రపంచంల
దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన యోధుడని కీర్తించారు.
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని కేటీఆర్ చెప్పారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్ష�
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు. భారత రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త గమ్యాలకు తీసుకెళ్లిన మహోన్నత నాయకుడని చెప్పారు.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు ధిక్కార స్వర నినాదంతోటే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రజల ఐక్యతతో అందిపుచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మరింత ప్రజ్వరిల్లాలని మన వరంగల్�
ఇటీవల కన్నుమూసిన వ్యాపార-పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చీఫ్ రతన్ టాటా.. భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కొనియాడుతూ గతంలో రాసిన ఓ లేఖ ఇప్పుడు వెలుగుచూసింది. దేశంలో తెచ్చిన కీలక ఆర్థిక
ఒకరి భాష ఒకరు నేర్చుకున్నారే కానీ, ఎదుటివారి భాషను అవమానపరచటం వంటి అనాగరిక చేష్టలు ఎవరూ చేయలేదు. అందుకే, తెలంగాణ వైవిధ్యాల ప్రపంచం అయింది మొదటినుంచీ. పరభాషల మీద ఇటువంటి గౌరవం చూపించబట్టే 15 భాషలు అనర్గళంగ�
నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంసరణలు చేపట్టి దేశ ఆర్థికస్థితిని చకదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు.
భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు ఆశయాలను ప్రతి ఒక్క రూ కొనసాగించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పీవీ స్వ�
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు చెందిన పూర్తి సమాచారం ఉన్న http:// pvnr.telangana.gov.in వెబ్సైట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ డిమాండ్ చేశారు.
Revanth Reddy | సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.
పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ ఫలితంగానే దేశం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఆయన ఒక చరిత్ర అని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్�