‘పీవీ మన తెలంగాణ ఠీవి.. భారతదేశ ఆణిముత్యం..’ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అభివర్ణించారు. పీవీ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే నివాళి అని పేర్కొన్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగం హెడ్
‘ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టింది. మంథనిలోనూ మేం ఏర్పాటు చేయించిన విగ్రహాలను తాకవద్దని వారి పార్టీ నాయకులకు ఆదేశాలు ఇస్తూ అపహాస్యం చేస్తున్నది�
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా డాక్టర్ మంథని జ్ఞానప్రకాశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కాంగ్రెస్సే కారణమని సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి ప్రతీకారంగానే ఢిల్లీ �
Nara Lokesh | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. నారా లోకేశ్ ఏపీకి కాబోయే సీఎం అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు ముందే ట�
చింతలేని మనిషి, చింత చెట్టు లేని ఊరు ఉండదు. గూగుల్ మ్యాప్ లేని రోజుల్లో చింతల తోపు, చింత చెట్టే చిరునామాలు. ఆ చింత చెట్ల కింద కూర్చుని చేసే ముచ్చట్లలో చింతలెన్నో చెప్పుకొనేవారు జనాలు. నిజానికి పేరులో ‘చి�
‘తెలంగాణ అద్భుతమైన, అదృష్టమైన రాష్ట్రం. హైదరాబాద్ లాంటి ఆర్థిక పరిపుష్టి ఉన్న గొప్పనగరం తెలంగాణకు ఉన్నది. ఇటువంటి అవకాశాలున్నచోట ఆర్థిక సంక్షోభమా?’ అని లోక్సత్తా నేత, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప ఆర్థిక సంస్కరణవాది అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం పీవీ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పీవీ నరసింహారావు స్మారక పురస్కార’ �
మాజీ ప్రధాని మరణించిన నేపథ్యంలో దేశం సంతాప దినాలను పాటిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాంకు వెళ్లడమేంటని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సోమవారం అ
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని మరోసారి స్పష్టమైందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతి కి అస
దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మ
మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. గొప్ప ఆలోచనకు �
Manmohan Singh | మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) భారత ఆర్థిక విధానాలపై చెరగని ముద్ర వేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాకుండా, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్�