Chiranjeevi | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు (PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) వరించడం పట్ల పద్మవిభూషణ్, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi ) హర్షం వ్యక్తం చేశార
Chandra Babu | మాజీ ప్రధాని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు (PV NarasimhaRao) కు కేంద్ర ప్రభుత్వం ‘ భారత రత్న’ ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
PM Modi | పీవీకి భారతరత్న వరించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) హర్షం వ్యక్తం చేశారు. ఓ రాజీతిజ్ఞుడిగా ఈ దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
Revanth Reddy | భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
KK | పీవీ నరసింహ రావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna) ను ప్రకటించడంపై బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు(K. Kesha Rao) హర్షం వ్యక్తం చేశారు.
PV Narasimha Rao | వేములవాడ రాజన్న గుడి కళావేదిక నుంచి పీవీ నరసింహారావు ప్రారంభించారు. వేములవాడ ఆలయ అర్చకుల ఘర్పట్టీ పారితోషికాన్ని 60 వేలకు పెంచి ఆలయ ఆనువంశిక అర్చకులకు అండగా నిలిచారు. 1966 నాటి దేవాదాయ ధర్మాదాయశాఖ �
Jagadish Reddy | పీవీ నరసింహ రావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna) ను ప్రకటించడాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish reddy) స్వాగతించారు.
Bharat Ratna | లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం (Indias highest civilian award) భారత రత్న (Bharat Ratna ) ప్రకటించింది.
KTR | కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటిండం సంతోకరమైన విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక X (ఎక్స్) ఖాతాలో ఆయన పోస
KCR | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు (PV Narasimha Rao)కి భారత రత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హర్షం వ్యక్తం చేశారు.
Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్రం. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా కే�