MLC Vanidevi | కాంగ్రెస్ పార్టీకి ఇన్నేండ్లు గుర్తుకు రాని పీవీ నరింహారావు ఇప్పుడే గుర్తొచ్చారా..? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవీ ఫైర్ అయ్యారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులకు పీవీ గుర్తుకు వస్తున్నార
KTR | మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేక�
‘అన్నం పెట్టిన వారి నోట్లోనే సున్నం గొట్టే బాపతు’.. అనే సామెత ఎందుకు పుట్టిందో, ఏ సందర్భంలో పుట్టిందో కానీ పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అనుసరించిన వైఖరిని పరిశీలించినప్పుడు మాత్రం ఇది స
PV Narasimha Rao | ప్రధానిగా దేశానికి నూతన దిశా నిర్దేశం చేసి, కాంగ్రెస్ పార్టీకి చిరకీర్తిని కట్టబెట్టిన పీవీ నరసింహారావు పేరెత్తడానికే ఆ పార్టీ నేతలకు భయం! ఢిల్లీకి రాజైన మన తెలంగాణ ముద్దుబిడ్డ పేరు తలచుకోవడాన�
తెలంగాణను ఉద్ధరిస్తామని ఊరూరా తిరిగి చెప్తున్న కాంగ్రెస్ పెద్దలు.. తెలంగాణకు గర్వకారణమైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పట్ల చూపుతున్న చిన్నచూపు, వివక్షను చూసి తెలంగాణ బిడ్డలు రగిలిపోతున్నారు. దేశాన్న
కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టారని నగర మేయర్ యాదగిరి సునీల్రావు గుర్తు చేశారు. కానీ, అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం ఢీల్లీలో స్థలం కూడ�
దక్షిణాది రాష్ర్టాల నుంచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయ్యే అరుదైన రికార్డుకు అతి చేరువలో కేసీఆర్ ఉన్నారు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్కు ప్రతిఫలం
అత్యంత బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలో కీలకమైన ఇంజినీర్గా పనిచేస్తూ అప్పటి జాతీయ నాయకులు పీవీ నరసింహారావు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను
తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్వపు హుజూరాబాద్ నియోజక వర్గానికి చెందిన ఎల్కతుర్తి, భీమద
తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించడం.. పది తరాల వారికి అటవీ సంపదను అందించాలనే ఆలోచన, గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం అనేది చాలా గొప్ప అంశమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రంగారెడ్�
దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప జాతి నిర్మాత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.
Gutta Sukhender Reddy | మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహా రావు( PV Narasimha Rao) తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి బాటలో పయనించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు.
క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు (PV Narasimha rao) అని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పా