ఆర్థిక సంస్కరణల దీపస్తంభం నరసింహారావు సమాజ అభ్యున్నతికి అంతా పాటుపడాలి పీవీకి మనమంతా ఇచ్చే ఘన నివాళి అదే జ్ఞాన భూమిలో స్ఫూర్తినిచ్చే స్మృతి చిహ్నం శత జయంతి సమాపన సభలో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో క�
ఆర్థిక సంస్కరణలతో దేశానికి కొత్త దిశ సీఈఏ కృష్ణమూర్తి సుబ్రమణియన్ హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు.. దేశానికి ఒక కొత్త దిశను అందించాయని క�
మంత్రి ఐకే రెడ్డి | దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని దేవాదాయ శాఖ మంత్రి ఇం
ప్రధాని మోదీ| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమని పేర్�
పీవీ జయంతి| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన నర్సంపేట మండలం లక్నేపల్లిలో ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. పీవీ విగ
మంత్రి హరీశ్| తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహా రావు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా హరీశ్ రావు ఘనంగా నివాలుళర్పించారు. పాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడి�
ఉపరాష్ట్రపతి వెంకయ్య| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అని, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి
మంత్రి కేటీఆర్| మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడని, తెలంగాణ మ