నేడు దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం లభిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కేంద
పీవీ| తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో.. ప్రశాంతత, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంతమని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, �
పీవీ నరసింహారావు..కొందరి దృష్టిలో ‘Insider’.. బహు భాషాకోవిదుడు! ఇంకొందరికి ‘Half Lion’.. అపర చాణక్యుడు! మరికొందరికి స్థితప్రజ్ఞుడు.. రాజనీతి దురంధరుడు! మిగిలిన వారికి బహుముఖ ప్రజ్ఞాశాలి.. సంస్కరణాభిలాషి! ఇలా ఒక్కొక్క�
ఆ నారసింహుడి అవతారం కొద్ది ఘడియలే! అసురుడ్ని సంహరించి ప్రహ్లాదుడిని కాపాడాడు స్వామి. ఈ నారసింహుడి పదవీ కాలం ఐదేండ్లే. కానీ, శతాబ్దాలకు కావాల్సిన మార్గాన్ని నిర్దేశించాడు. ఆయన ఉగ్ర నరసింహుడు కావడంతో వచ్చ�
వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో పన్లేదు.కౌన్సెలర్ల అపాయింట్మెంట్ అవసరం లేదు.ఆధునిక గురు పరంపర చుట్టూ ప్రదక్షిణల ప్రయాసే వద్దు.పీవీ జీవితం ఒక్కటి చాలు. ఆయనెలా జీవించారోతెలుసుకోగలిగితే.. పరిపూర్ణంగా బతికే
ఓ విషయం గురించి నిష్పాక్షికంగా ఆలోచించాలన్నా, రాయాలన్నా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అదే సమయంలో, దాంతో ఎలాంటి భావోద్వేగ సంబంధమూ ఉండకూడదు. ఆ రకమైన అనుబంధమే ఉంటే మన ఆలోచనల్లో, రాతల్లో పక్షపాతం చోటు చే�
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వల్ల సంక్షోభ సమయంలో దేశానికి సమర్థ నాయకత్వం లభించింది. ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. అదే సమయంలో భారత్ ఓ ఆధ్యాత్మ�
పీవీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం కష్టం. ఆయనలో ఆలోచన ఉంది. ఆవేశం ఉంది. తక్షణం స్పందించే లక్షణం ఉంది. దాటవేసే ధోరణీ ఉంది. ఏ సందర్భంలో ఏ కోణాన్ని ఆవిష్కరించాలో పీవీకి బాగా తెలుసు. పద్దెనిమిది భాషల పండితుడిని, �
ఇప్పుడు బయోపిక్ల జమానా నడుస్తున్నది. పతకాలు పండించిన క్రీడాకారుల జీవితాలు వెండితెరపై అందంగా పండాయి. ముఖ్యమంత్రుల జీవితాలూ సెల్యులాయిడ్పై సెల్యూట్స్ అందుకున్నాయి. మన పీవీ కథ కూడా సినిమాలకు సరిగ్గా స
పీవీ సమిట్ క్యాంపుగా నామకరణం భీమదేవరపల్లి, జూన్ 24: వరంగల్ అర్బన్ జిల్లాలోని చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి కొండపై గురువారం వరంగల్ జిల్లా పర్యాటక శాఖతో కలిసి 14 మంది సాహస కృత్యాలు చేశారు. పీవీ శత జయం