పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వల్ల సంక్షోభ సమయంలో దేశానికి సమర్థ నాయకత్వం లభించింది. ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. అదే సమయంలో భారత్ ఓ ఆధ్యాత్మ�
పీవీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం కష్టం. ఆయనలో ఆలోచన ఉంది. ఆవేశం ఉంది. తక్షణం స్పందించే లక్షణం ఉంది. దాటవేసే ధోరణీ ఉంది. ఏ సందర్భంలో ఏ కోణాన్ని ఆవిష్కరించాలో పీవీకి బాగా తెలుసు. పద్దెనిమిది భాషల పండితుడిని, �
ఇప్పుడు బయోపిక్ల జమానా నడుస్తున్నది. పతకాలు పండించిన క్రీడాకారుల జీవితాలు వెండితెరపై అందంగా పండాయి. ముఖ్యమంత్రుల జీవితాలూ సెల్యులాయిడ్పై సెల్యూట్స్ అందుకున్నాయి. మన పీవీ కథ కూడా సినిమాలకు సరిగ్గా స
పీవీ సమిట్ క్యాంపుగా నామకరణం భీమదేవరపల్లి, జూన్ 24: వరంగల్ అర్బన్ జిల్లాలోని చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి కొండపై గురువారం వరంగల్ జిల్లా పర్యాటక శాఖతో కలిసి 14 మంది సాహస కృత్యాలు చేశారు. పీవీ శత జయం
అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ నిర్ణయం పీవీ సమ్మిట్ను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సుల్తాన్బజార్, జూన్ 23: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయాలన�
తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి విజ్ఞప్తిఅంబర్పేట, జూన్ 20: రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణరావు సీఎం క�
వైవిధ్యం, భాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడే సాహిత్యంలో సారూప్యం గోచరిస్తుంది. అందుకే పలు భాషల్లో రాసిన సాహిత్యమంతా ఒక్కటేనని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సారూప్య
పీవీ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం : సురభి వాణీదేవి | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే.. సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని, అందుకే ఆయనను స్మరించుకునేలా ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్
భాగ్యవిధాత పీవీ పుస్తకావిష్కరణలో మంత్రి తలసాని బేగంపేట్ జూన్ 14: ప్రపంచం గుర్తించేలా గొప్ప సంస్కరణలు తీసుకుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాద
హైకమాండ్ (ఢిల్లీలో) తమ చేతిలో ఉన్నప్పటికీ, తాము కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నప్పటికి, పెత్తనం తమదైనప్పటికి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతాడని బీజేపీ అధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ వ్యవహారాల మ�
మనం 21వ శతాబ్ది ముంగిట ఉన్నాం. ఇంతకాలం మనం సాధించిందేమిటి, సాధించవలసిందేమిటనేది సమీక్షించుకోవాలి. అనేక అయోమయాలు, అనిశ్చితుల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఊహల మధ్య మనం కొత్త శతాబ్దిలోకి అడుగుపెడుతున్నాం. మ�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 7: కరీంనగర్ నడిబొడ్డున ఉన్న మల్టీపర్సస్ స్కూల్ మైదానంలో చేపడుతున్న పార్కు అభివృద్ధి పనుల్లో భాగంగా మాజీ ప్రధాని పీవీ