‘తెలంగాణ ముద్దుబిడ్డ. తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు ఒక దీర్ఘదర్శి, రాజనీతిజ్ఞుడు. సాహిత్య పిపాసి, భాషా ప్రేమికుడు. నిరాడంబరుడు. అంకితభావం ఉన్న నిస్వార్థ నేత. శాశ్వత యశస్కుడైన నాయక శిఖామణి. భారతజాతి
సముద్రయానంలో, సాగర వాణిజ్యంలో భారతీయులకు మహోన్నత వారసత్వం ఉన్నది. విదేశాలతో వాణిజ్యమే కాదు, సాంస్కృతిక సమ్మేళనం కూడా జరిగింది. ఇప్పటికీ భారతదేశమంటే ఇతర దేశాలవారు గౌరవిస్తున్నారూ అంటే, నాడు మన పూర్వికుల�
పీవీ నరసింహారావు స్నేహితులకు ఎంతో విలువ ఇస్తారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండానే వారితో గడిపేవారు. మామూలు వ్యక్తిలాగానే అంతే చనువుగా ఉండేవారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అందుకు ఇదొక ఉదాహరణ. పీవీకి తన ఆ�
పీవీ నరసింహారావులో వ్యంగ్యవైచిత్రి కూడా ఎక్కువే. ఎవరినీ నొప్పించకుండానే ఒప్పించగల నేర్పరి కూడాను. వరంగల్ ఎంపీగా ఉన్న సమయంలో ఒకసారి ఆయన ఆ జిల్లాలో పర్యటించారు. ఓ వ్యక్తి పీవీ వద్దకు వచ్చి ‘అయ్యా మీరేమో �
పీవీ శతజయంతి ఉత్సవాలు | పీవీ శతజయంతి ఉత్సవాల్ని మారిషస్లో ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన కేకే…. సిద్ధాంతాలకు అతీతంగా అందరూ గౌరవించిన నేత పీవీ అని తెలిపారు.
మాజీ ప్రధాని పీవీ అరువై ఏండ్ల అమూల్య కాలం రాజకీయ, సామాజిక రంగాల జోలికిపోకుండా కేవలం వాఙ్మయ రంగానికే పరిమితమై ఉన్నట్లయితే ఈ దేశంలోని, ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాలు, విశేషించి తెలుగు సారస్వతరంగం అద్భు
1993 మే 5న శాంతి నికేతన్లోని ఆమ్ర-కుంజ్లో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రధాని పీవీ ప్రసంగం ఈ విశ్వవిద్యాలయ ఆచార్య పదవి స్వీకరించిన తర్వాత మొదటి స్నాతకోత్సవంలో నేను విశ్వభారతి ప్రాతినిధ్యం వహిస్తున్న వ�
‘నమస్తే తెలంగాణ’తో విశ్రాంత అధ్యాపకురాలు, రచయిత, ఎన్సీఈఆర్టీ జాతీయ అవార్డు గ్రహీత ఇషత్ సుల్తానా ‘పీవీ ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మరువని మహనీయుడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే మాటలను అనేక సందర�
పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూజలు, క్షుద్రపూజలకు సంబంధించిన ఒక ఉదంతమిది. భక్తివిశ్వాసాలున్న ఆయన వాటిని మూఢనమ్మకంగా అనుసరించాలనుకోలేదని సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ ‘అసలేం జరిగిందంట�
గాంధీజీ అహింసా సిద్ధాంతం చాలా విస్తృతమైంది. ఆచరణలోనే కాదు, ఆలోచనలో కూడా అహింసా సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించారు. సాంఘిక కార్యాచరణలో అనుసరించే క్రమశిక్షణా పద్ధతి మాత్రమే కాక, ఆలోచనా విధానాన్ని క్రమబద్ధం చే�
పట్టభద్రులకు అండగా ఉంటాఎమ్మెల్సీ వాణీదేవి వెల్లడి బేగంపేట్, మార్చి 21: ‘నా విజయం మా నాన్నకు అంకితం. పట్టభద్రుల సంక్షేమానికి ప్రభుత్వం చేయాల్సిన దానికోసం నేను వకాల్తా పుచ్చుకుంటా’ అని పట్టభద్రుల ఎమ్మెల్
తెలంగాణ ముద్దుబిడ్డ, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవ లు ఎనలేనివి. రాష్ట్ర రాజకీయాల్లో, జాతీయ రాజకీయా ల్లో ప్రత్యేకమైన ముద్రను వేశారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్�
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీగా మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీశ్ రావు అభ్యర్థించారు. మంగళవారం చంపాపేట్లోని