అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ నిర్ణయం పీవీ సమ్మిట్ను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సుల్తాన్బజార్, జూన్ 23: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయాలన�
తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి విజ్ఞప్తిఅంబర్పేట, జూన్ 20: రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణరావు సీఎం క�
వైవిధ్యం, భాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడే సాహిత్యంలో సారూప్యం గోచరిస్తుంది. అందుకే పలు భాషల్లో రాసిన సాహిత్యమంతా ఒక్కటేనని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సారూప్య
పీవీ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం : సురభి వాణీదేవి | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే.. సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని, అందుకే ఆయనను స్మరించుకునేలా ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్
భాగ్యవిధాత పీవీ పుస్తకావిష్కరణలో మంత్రి తలసాని బేగంపేట్ జూన్ 14: ప్రపంచం గుర్తించేలా గొప్ప సంస్కరణలు తీసుకుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాద
హైకమాండ్ (ఢిల్లీలో) తమ చేతిలో ఉన్నప్పటికీ, తాము కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నప్పటికి, పెత్తనం తమదైనప్పటికి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతాడని బీజేపీ అధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ వ్యవహారాల మ�
మనం 21వ శతాబ్ది ముంగిట ఉన్నాం. ఇంతకాలం మనం సాధించిందేమిటి, సాధించవలసిందేమిటనేది సమీక్షించుకోవాలి. అనేక అయోమయాలు, అనిశ్చితుల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఊహల మధ్య మనం కొత్త శతాబ్దిలోకి అడుగుపెడుతున్నాం. మ�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 7: కరీంనగర్ నడిబొడ్డున ఉన్న మల్టీపర్సస్ స్కూల్ మైదానంలో చేపడుతున్న పార్కు అభివృద్ధి పనుల్లో భాగంగా మాజీ ప్రధాని పీవీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పీవీ శతజయంతి వేడుకల కమిటీ ఛైర్మన్ ఎంపీ కే కేశవరావు తె�
హైదరాబాద్ : ఈ నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని నగరంలోని నెక్లెస్రోడ్ నందు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన వివిధ స్థలాలను పీవీ శత జయంతి వేడుకల కమ�
ఉమ్మడి రాష్ట్రంలో పీవీ చేసిన సంస్కరణలు చిరస్మరణీయం. ఆ మహానుభావుడు అందించిన భూ సంస్కరణలు, ప్రత్యేకంగా తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ఇప్పుడు అందరూ ఆ ఫలాలు అనుభవిస్తున్నారు. మంథని శాసన�
‘తెలంగాణ ముద్దుబిడ్డ. తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు ఒక దీర్ఘదర్శి, రాజనీతిజ్ఞుడు. సాహిత్య పిపాసి, భాషా ప్రేమికుడు. నిరాడంబరుడు. అంకితభావం ఉన్న నిస్వార్థ నేత. శాశ్వత యశస్కుడైన నాయక శిఖామణి. భారతజాతి
సముద్రయానంలో, సాగర వాణిజ్యంలో భారతీయులకు మహోన్నత వారసత్వం ఉన్నది. విదేశాలతో వాణిజ్యమే కాదు, సాంస్కృతిక సమ్మేళనం కూడా జరిగింది. ఇప్పటికీ భారతదేశమంటే ఇతర దేశాలవారు గౌరవిస్తున్నారూ అంటే, నాడు మన పూర్వికుల�
పీవీ నరసింహారావు స్నేహితులకు ఎంతో విలువ ఇస్తారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండానే వారితో గడిపేవారు. మామూలు వ్యక్తిలాగానే అంతే చనువుగా ఉండేవారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అందుకు ఇదొక ఉదాహరణ. పీవీకి తన ఆ�