ఉపరాష్ట్రపతి వెంకయ్య| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అని, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి
మంత్రి కేటీఆర్| మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడని, తెలంగాణ మ
పీవీ మార్గ్లో మాజీ ప్రధాని విగ్రహం ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాట్లు పూర్తిచేసిన హెచ్ఎండీఏ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని ప
ఆయన వాడిన వస్తువులతో ఏర్పాటు అరుదైనవన్నీ ఒక్కచోటకు వంగరలోని ఇంటికి కొత్త శోభ వరంగల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస
కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు/ సన్నిహితుడై కూడా దూరం వాడు/ ఎప్పుడూ చేతికందినట్లే ఉంటడు కాని/ తన ఎడాన్ని మాత్రం కాపాడుకుంటడు ॥ అని కాళోజీ తన సోదరుడు ‘షాద్ రామేశ్వరరావు గారు, పీవీ గురించి రాసిన హిందీ కవ�
నేడు దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం లభిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కేంద
పీవీ| తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో.. ప్రశాంతత, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంతమని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, �
పీవీ నరసింహారావు..కొందరి దృష్టిలో ‘Insider’.. బహు భాషాకోవిదుడు! ఇంకొందరికి ‘Half Lion’.. అపర చాణక్యుడు! మరికొందరికి స్థితప్రజ్ఞుడు.. రాజనీతి దురంధరుడు! మిగిలిన వారికి బహుముఖ ప్రజ్ఞాశాలి.. సంస్కరణాభిలాషి! ఇలా ఒక్కొక్క�
ఆ నారసింహుడి అవతారం కొద్ది ఘడియలే! అసురుడ్ని సంహరించి ప్రహ్లాదుడిని కాపాడాడు స్వామి. ఈ నారసింహుడి పదవీ కాలం ఐదేండ్లే. కానీ, శతాబ్దాలకు కావాల్సిన మార్గాన్ని నిర్దేశించాడు. ఆయన ఉగ్ర నరసింహుడు కావడంతో వచ్చ�
వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో పన్లేదు.కౌన్సెలర్ల అపాయింట్మెంట్ అవసరం లేదు.ఆధునిక గురు పరంపర చుట్టూ ప్రదక్షిణల ప్రయాసే వద్దు.పీవీ జీవితం ఒక్కటి చాలు. ఆయనెలా జీవించారోతెలుసుకోగలిగితే.. పరిపూర్ణంగా బతికే
ఓ విషయం గురించి నిష్పాక్షికంగా ఆలోచించాలన్నా, రాయాలన్నా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అదే సమయంలో, దాంతో ఎలాంటి భావోద్వేగ సంబంధమూ ఉండకూడదు. ఆ రకమైన అనుబంధమే ఉంటే మన ఆలోచనల్లో, రాతల్లో పక్షపాతం చోటు చే�