పంజాబ్ కొత్త అడ్వకేట్ జనరల్గా అన్మోల్ రతన్ సిధూను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ సలహా కోసం కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటానని ఆయన సంచ�
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే.. కాంగ్రెస్ కాదు అని గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకున్నట్లే గ�
బోణీ కొట్టేనా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. సకల సౌకర్యాలు.. సరైన సంపత్తి అందుబాటులో ఉన్నా.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ పట్టలేకపోయాయి. గత కొన్ని �
Earthquake | పంజాబ్లో స్వల్పంగా భూమి కంపించింది. శుక్రవారం ఉదయం 8.24 గంటల సమయంలో బటిండాలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని
చంఢీఘడ్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం భగవంత్మాన్ నేతృత్వంలోని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ .. హర్భజన్ను రాజ్యసభకు నియమించను�
పంజాబ్ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో.. బుధవారం నాడు ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా పలువురుకి ఆహ్వానాలు అందాయి. వారిలో క
పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్షహర్ జిల్లా ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్ర
పంజాబ్లో జయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. త్వరలోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ముందుగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్.. బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం భగత్ సింగ్ పుట్టిన గ్�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ జాఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎం అభ్యర్ధిగా చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును ప్రకటించడాన్ని జాఖఢ్ తప్పుపట్టా�
ఇకపై పంజాబ్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని, పంజాబ్ అంతటా అభివృద్ధే తాండవిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా పంజాబ్ ప్రజలు ఓ కమాల్
పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�