పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజ్ కుమార్ వెర్కా శనివారం భగ్గుమన్నారు. విదేశీ కార్మికులను రాష్ట్రం ఓ రోజున ఆకట్టుకుంటుందని సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవ�
ఇండియా.. స్ట్రీట్ ఫుడ్కు పెట్టింది పేరు. ఏ రాష్ట్రం వెళ్లినా రోడ్సైడ్ బండ్లపై మనకిష్టమైన ఆహారం, పానీయాలు దొరుకుతాయి. అయితే, కొందరు వాటిని అమ్మడంలో ఓ ప్రత్యేకత చూపుతుంటారు. అలాంటి వీడియోలు ఈ మధ్య
కాంగ్రెస్ అధిష్ఠానం పంజాబ్ పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ బ్రార్ను నియమిస్తూ అధిష్ఠానం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక… పీసీసీ వర్కింగ్ ప్రెసిడ�
పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్�
చండీగఢ్, ఏప్రిల్ 5: చండీగఢ్ను తమ రాష్ట్రంలో కలపాలంటూ పంజాబ్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా హర్యానా అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పంజాబ్ తీర్మానాన్ని ఖండించింది. పంజాబ్ డిమాండ్�
భారతదేశ ధాన్యాగారం పంజాబ్. పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే నీరు అని అర్థం. సట్లేజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం నదులు ప్రవహిస్తుండటంతో దానికి పంజాబ్ అని పేరువచ్చింది. అయితే దేశ విభజనతో భారత్లోని పంజాబ్లో బియాస్, సట్
చండీగఢ్, ఏప్రిల్ 1: చండీగఢ్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్ర సర్వీసు రూల్సే వర్తిస్తాయని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన పంజాబ్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ �
నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను తమపై రుద్దుతోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చండీఘఢ్ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఇతర �
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రజల భగ్గుమంటున్నారు. తెలంగాణలోని ధాన్యాన్ని కొనమని చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వివిధ రూపాల్ల
చంఢీఘడ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యేలకు ఇక నుంచి కేవలం ఒక్క టర్మ్కు మాత్రమే పెన్షన్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్ని సార్లు గ�
Gutta sukender reddy | దేశంలోని రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై కక్షపూరిత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాన్ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి.