మీరు ఏ విత్తనం నాటితే ఆ మొక్క బయటకువస్తుందని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఈ ఎన్నికలు మార్పు కోసం జరిగాయని..ప్రజలు గొప్ప నిర్ణయ�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ పరాజయం పాలవడంతో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం మద్యాహ్నం రాజ్భవన్కు చేరుకున్న చన్నీ గవర్నర్కు రాజీనామ
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని అరచేతిపై ఆడించిన నేత నవజోత్ సింగ్ సిద్ధూ. ఒక విధంగా ఆయన కోసమే మాజీ సీఎం అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసింది. అంతలా పార్టీ అధిష్ఠానం వద్ద పరపతి సంపాదించ
పంజాబ్లో ఆమ్ఆద్మీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. రాజకీయా దిగ్గజాలు జాడా లేకుండా పోయారు. వారందర్నీ ఆప్ అభ్యర్ధులు చిత్తుచిత్తుగా ఓడించేశారు. పంజాబ్ సీఎం చెన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయంతో ఆప్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుని పార్టీ విజయాన్ని వేడుకలా జ�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న పంజాబ్లో కూడా ఆ పార్టీ మట్టి కరిచింది. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ నోరు విప్ప�
పంజాబ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ను కూడా మట్టికరిపించింది. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచన అభ్యర్ధులందరిలోకీ పెద్దవాడు. ఇప్పటి వరక
పంజాబ్లో ఆప్ ఘనవిజయంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. యూపీలోని ఘజియాబాద్లో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ నివాసం వెలుపల ఢిల్లీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణ
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ ఓ కొత్త చరిత్ర సృష్టించింది. అభివృద్ధి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. వాస్తవానికి పంజాబీ ఓటర్లు చాలా సైలెంట్ దెబ్బ తీశారు. కాంగ్రెస్ను తమదైన స్టయిల్లోనే ఖంగుతిన�
చండీఘడ్: రెండు సార్లు పంజాబ్ సీఎంగా చేసిన అమరీందర్ సింగ్.. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో వెనుకంజలో ఉన్నారు. పాటియాలా అర్బన్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. అక్కడ నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి అజిత్ పాల్ సిం
చంఢీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించింది. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో ఆ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ టార్గెట్ మార్క్ దాటింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్
Counting | ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలిత�