అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలూ దాదాపుగా కోటీశ్వరులనే తమ అభ్యర్థులుగా ప్రకటించారు. ఎన్నికలంటేనే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం… పంచడం.. ఇవన్నీ ఎన్న
భారతదేశం 1947లో పుట్టలేదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రముఖ సిక్కు మతగురువులను శుక్రవారం తన నివాసానికి ఆహ్వానించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ, బిహార్కు చెందిన నేతలను పంజాబ్లోకి రానీయకండని ఆయన వ్యాఖ్యానించారు.
Deep Sidhu | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్దూ కన్నుమూశారు. హరియాణాలోని సోనిపట్ వద్ద కుండ్లీ – మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంల
పంజాబ్లో తమ చేతికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం నుంచి డ్రగ్స్ను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా హామీ ఇచ్చారు. ఆదివారం పటియాలాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పంజాబ్ను డ్రగ్స్ రహ�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మద్దతుగా ఆయన కుమార్తె రబియా సిద్ధూ అమృత్సర్లో ప్రచారం చేశారు. తన తండ్రి గెలుపొందే వరకూ తాను వివాహం చేసుకోన
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 11న సంగ్రూర్ జిల్లా ధూరిలో ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ నిర
Hindu teacher | పాకిస్థాన్లో హిందూ అధ్యాపకుడికి (Hindu Teacher) స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. దేవుడిని దూషించాడనే (Blasphemy) అభియోగాలపై అతనికి జైలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్లో పర్యటించారు. లుథియానా వేదికగా పంజాబ్ సీఎం అభ్యర్థి చెన్నీయే అని ప్రకటి�
ED | అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఈడీ దూకుడు కొనసాగిస్తున్నది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద సీఎం చన్నీ (CM Channi) మేనల్లుడిని అరెస్టు చేసింది.