పంజాబ్ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో.. బుధవారం నాడు ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా పలువురుకి ఆహ్వానాలు అందాయి. వారిలో క
పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్షహర్ జిల్లా ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్ర
పంజాబ్లో జయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. త్వరలోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ముందుగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్.. బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం భగత్ సింగ్ పుట్టిన గ్�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ జాఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎం అభ్యర్ధిగా చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును ప్రకటించడాన్ని జాఖఢ్ తప్పుపట్టా�
ఇకపై పంజాబ్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని, పంజాబ్ అంతటా అభివృద్ధే తాండవిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా పంజాబ్ ప్రజలు ఓ కమాల్
పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�
మీరు ఏ విత్తనం నాటితే ఆ మొక్క బయటకువస్తుందని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఈ ఎన్నికలు మార్పు కోసం జరిగాయని..ప్రజలు గొప్ప నిర్ణయ�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ పరాజయం పాలవడంతో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం మద్యాహ్నం రాజ్భవన్కు చేరుకున్న చన్నీ గవర్నర్కు రాజీనామ
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని అరచేతిపై ఆడించిన నేత నవజోత్ సింగ్ సిద్ధూ. ఒక విధంగా ఆయన కోసమే మాజీ సీఎం అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసింది. అంతలా పార్టీ అధిష్ఠానం వద్ద పరపతి సంపాదించ
పంజాబ్లో ఆమ్ఆద్మీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. రాజకీయా దిగ్గజాలు జాడా లేకుండా పోయారు. వారందర్నీ ఆప్ అభ్యర్ధులు చిత్తుచిత్తుగా ఓడించేశారు. పంజాబ్ సీఎం చెన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ