ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం 690 అసెంబ్లీ స్థానాలకు 1,200 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది.
Ferozpur sector | పంజాబ్లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. పాక్వైపు నుంచి వచ్చిన డ్రోన్ను భద్రతా దళాలు కూల్చివేశాయి. సోమవారం తెల్లవారుజామున పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లోని (Ferozpur s
Samba | జమ్ముకశ్మీర్లోని సాంబా (Samba) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మన్సర్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు.
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ భాషపై ఆ పార్టీ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేండ్ల నుంచి సిద్ధూ ప్రజలకు దూరంగా ఉన్నారన్నారు. అంతేకాకు�
అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలూ దాదాపుగా కోటీశ్వరులనే తమ అభ్యర్థులుగా ప్రకటించారు. ఎన్నికలంటేనే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం… పంచడం.. ఇవన్నీ ఎన్న
భారతదేశం 1947లో పుట్టలేదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రముఖ సిక్కు మతగురువులను శుక్రవారం తన నివాసానికి ఆహ్వానించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ, బిహార్కు చెందిన నేతలను పంజాబ్లోకి రానీయకండని ఆయన వ్యాఖ్యానించారు.
Deep Sidhu | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్దూ కన్నుమూశారు. హరియాణాలోని సోనిపట్ వద్ద కుండ్లీ – మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంల
పంజాబ్లో తమ చేతికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం నుంచి డ్రగ్స్ను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా హామీ ఇచ్చారు. ఆదివారం పటియాలాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పంజాబ్ను డ్రగ్స్ రహ�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మద్దతుగా ఆయన కుమార్తె రబియా సిద్ధూ అమృత్సర్లో ప్రచారం చేశారు. తన తండ్రి గెలుపొందే వరకూ తాను వివాహం చేసుకోన