Terror Attack | గణతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో శత్రువులు ఈ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు పథకాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు.
చండీఘఢ్ : పంజాబ్ సీఎం అభ్యర్దిగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పార్టీ హైకమాండ్ ప్రకటిస్తే తనకు ఎలాంటి సమస్య లేదని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ స్పష్టం చేశారు. తాను కాంగ్రె�
చండీఘఢ్ : తనకు అధికార దాహం లేదని, పంజాబీల ప్రయోజనాల కోసం ఎంతకైనా పోరాడతానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. పంజాబ్ సీఎం పదవికి తాను పోటీలో లేనని చెప్పారు. సిద్ధూ ఓ వార్త
చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ప్రకాష్ సింగ్ బాదల్కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రకాష్ సింగ్ బాదల్న�
మరో డజను ప్రాంతాల్లోనూ తనిఖీలు ఎన్నికల వేళ పంజాబ్లో కలకలం 2018నాటి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో సోదాలు జరిపినట్టు ఈడీ వెల్లడి నన్ను లక్ష్యంగా చేసుకొనే సోదాలు: చన్నీ బెంగాల్లో ఎన్నికలు జరిగే సమయంలోనూ సీఎం మ�
చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిగా భగ్వంత్ మన్ను ఎంపిక చేసినట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. మంగళవారం పంజాబ్లోని మొహాలీకి చేరుకున్న కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘పంజాబ్�
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిరోజ్పూర్ రూరల్ పార్టీ అభ్యర్ధి అషు బంగర్ కీలక సమయంలో ఆప్నకు హ్యాండిచ్చారు. ఆప్ నుంచి వైదొలగ�
AAP CM Candidate: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు అయిన బీజేపీ, కాంగ్రెస్కు ఏమాత్రం తగ్గకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి
నాలుగు రాష్ర్టాల్లో ఓటమి ఛాయలు..భారీ మూల్యం తప్పదు చాన్స్ కోసం చూస్తున్న పాతతరం.. కత్తులు నూరుతున్న పరివారం న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
Punjab Polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే ఐదేండ్లలో రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తామని ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
చండీఘఢ్ : పంజాబ్లోని లుధియానాలో దారుణం జరిగింది. ప్రియురాలి మైనర్ కూతురిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందిత
యూపీలో 223 సీట్లతోనే అధికారంలోకి ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వైపు మొగ్గు బీజేపీ అధికారం చేజారే అవకాశం పంజాబ్లో ఆప్ లేదా హంగ్ మణిపూర్లో కాంగ్రెస్-బీజేపీ వార్ గోవాలో మళ్లీ అధికారంలోకి బీజేపీ ఏబీపీ సీవో